Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీజేపీ పురోగతిలో ఎందరివో త్యాగాలు ఉన్నాయి.. ప్రధాని మోడీ

Webdunia
గురువారం, 6 ఏప్రియల్ 2023 (15:24 IST)
భారతీయ జనతా పార్టీ పురోగతిలో ఎందరివో, ఎన్నో త్యాగాలు దాగివున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. బీజేపీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు గురువారం జరిగాయి. ఈ వేడుకలను పురస్కరించుకుని ఆయన పార్టీ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగించారు. బీజేపీ పురోగతిలో ఎందరివో త్యాగాలు ఉన్నాయి. హనుమాన్ మాదిరిగా కార్యకర్తలు పని చేయాలి. ప్రజాస్వామ్యానికి ఓ మాతృక అని చెప్పారు. 
 
కాగా, లోక్‌సభలో రెండు సీట్లతో తన ప్రస్థానాన్ని ప్రారంభించిన బీజేపీ నేడు 303 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఆర్ఆర్ఎస్ హిందూ జాతీయ వాదం ఎజెండాతో తొలుత జన్‌సంఘ్‌గా ప్రస్థానం ప్రారంభించింది. దేశంలో ఎమర్జెన్సీ అనంతరం 1980, ఏప్రిల్ 6వ తేదీన బీజేపీగా అవతరించింది. అప్పటి నుంచి అంచలంచెలుగు ఎదుగుతూ ఇపుడు దేశంలోనే అతిపెద్ద పార్టీగా అవతరించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గాలి కిరీటి రెడ్డి కథానాయకుడిగా ఓకేనా కాదా? జూనియర్ చిత్రం రివ్యూ

నిత్యా మేనన్‌ ను సార్‌ మేడమ్‌ అంటోన్న విజయ్ సేతుపతి ఎందుకంటే..

Murali mohan: డొక్కా సీతమ్మ కథ నాదే, నన్ను మోసం చేశారు : రామకృష్ణ

Vishal: పందెం కోడి హీరో విశాల్ పెళ్లి వాయిదా పడిందా? కారణం ఏంటంటే?

అమ్మాయి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రిలీజ్‌కు ఎన్ని కష్టాలు : అనుపమ పరమేశ్వరన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

తర్వాతి కథనం
Show comments