Webdunia - Bharat's app for daily news and videos

Install App

ధ్వంసం చేయడమే బీజేపీకి తెలుసు : రాహుల్

Webdunia
ఆదివారం, 4 ఆగస్టు 2019 (11:11 IST)
భారతీయ జనతా పార్టీకి ధ్వంసం చేయడమే తెలుసని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ప్రభుత్వానికి కూల్చడమే తెలుసన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధి అనుకున్నంత వేగంగా లేదన్న వార్తలతో రాహుల్ గాంధీ శనివారం ఓ ట్వీట్ చేశారు. బీజేపీ ప్రభుత్వానికి కూల్చడమే కానీ కొత్తగా దేనినీ నిర్మించే సత్తా లేదని ఆరోపించారు. 'బీజేపీ ప్రభుత్వం దేనినీ నిర్మించలేదు. దశాబ్దాల తపన, విశేష కృషితో నిర్మించిన కట్టడాలను కూల్చడం మాత్రమే చేయగలదు' అని రాహుల్ ట్వీట్ చేశారు.
 
"బీజేపీ సర్కారుకు నిలబెట్టడం తెలియదు. తెలిసిందల్లా ధ్వంసమే. దశాబ్దాలుగా కష్టపడి, మక్కువతో నిర్మించుకున్న వాటిని కూలగొట్టడం ఒక్కటే ఆ పార్టీకి తెలుసు. ఆర్థిక మాంద్యంతో పాటు ఆటో, బ్యాంకింగ్‌, రియల్‌ ఎస్టేట్‌, తయారీ రంగాలు కుదేలు కావడం బీజేపీ పనితీరుకు నిదర్శనాలు" అని వ్యాఖ్యానించారు. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments