Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహిళ మృతదేహాన్ని బైకుపై తరలించారు.. ఎందుకని... ఎక్కడ?

Webdunia
మంగళవారం, 31 మే 2016 (15:26 IST)
మనిషి బతికున్నప్పుడు గౌరవించని మనుషులు చనిపోయాక మృతదేహం పట్ల మర్యాద పాటిస్తారు. దహనసంస్కారాలు చేసేవరకు మృత‌దేహాన్ని సంప్ర‌దాయానుబద్దంగా ఒక చోటి నుంచి మ‌రోచోటుకి త‌ర‌లించ‌డం భార‌తీయ ఆచారం. అలాంటిది ఇద్దరు యువకులు చనిపోయిన మహిళ మృతదేహాన్నిఆటబొమ్మలా బైక్‌పై తీసుకొని వెళ్లడం కలకలం రేపింది. ఈ దారుణ ఘటన ఒడిశా రాజ‌ధాని భువనేశ్వర్‌లో చోటుచేసుకుంది. 
 
దీని పూర్తి వివరాలను.. పరిశీలిస్తే భారాముండా గ్రామంలో ఓ మహిళ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పోస్ట్‌మార్టం నిర్వహించిన అనంతరం ప్లాస్టిక్ కవర్‌లో ప్యాక్ చేసి ఉన్న ఆ మృతదేహాన్నిఇద్దరు యువకులు బైక్  వెనకాల కట్టుకుని తీసుకెళుతున్న వైనం అందరిని భ్రమింపజేశాయి. మృతదేహాన్ని తరలించేందుకు, వాహనం అందుబాటులో లేక ఇలా చేశారా... లేక ఇతర కారణాలేమన్నా ఉన్నాయాని అనుమానాలు వ్య‌క్తమ‌వుతున్నాయి. 
 
ఈ ఘటనపై స్పందించిన జిల్లా కలెక్టర్ రష్మిత్ పాండా... ఆ చుట్టుపక్కల 20 కి.మీ పరిధిలో రెండు వాహనాలు అందుబాటులో ఉంచామని వెల్లడించారు. మృతదేహాలను తరలించేందుకు పేదల కోసం వీటిని అందుబాటులో ఉంచామని తెలిపారు. గతంలో కూడా ఇలాంటి సంఘటనే బరంగపూర్ జిల్లాలో జరిగింది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Thug Life: కమల్ హాసన్‌ను క్షమాపణ చెప్పమని కోరడం తగదు: సుప్రీం కోర్టు

Dil Raju: గద్దర్ అవార్డ్ ఫంక్షన్ హిట్టా - ఫ్లాపా - ఏవరేజా? స్పెషల్ స్టోరీ

Raja sab: గత ఏడాది మా చిత్రాలు నిరాశపరిచాయి : టీజీ విశ్వప్రసాద్

Bengal Files: రాజకీయ వ్యవస్థను ప్రశ్నించిన ది బెంగాల్ ఫైల్స్ టీజర్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments