ఇంటి ముందు పెరిగిన గడ్డిని తొలగిస్తున్న యువతిని కాటేసిన పాము.. మూడు ముక్కలైనా..?

సెల్వి
సోమవారం, 27 అక్టోబరు 2025 (16:32 IST)
ఇంటి ముందు పెరిగిన గడ్డిని తొలగిస్తున్న యువతిని ఓ పాము కాటేసింది. ఈ ఘటనలో యువతి ప్రాణాలు కోల్పోయింది. వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్‌లోని ఓ గ్రామంలో ఓ యువతి ఇంటి ముందున్న గడ్డిని తొలగిస్తుండగా.. కత్తిపోటుకు ఓ పాము మూడు ముక్కలైపోయింది. 
 
అయితే కొనఊపిరితో వున్నప్పటికీ ఆ పాము యువతిని కాటేసింది. ఈ ఘటనలో కాటేసిన యువతిని నాటు వైద్యుడి దగ్గరికి తీసుకెళ్లినా యువతి చికిత్స ఫలించక ప్రాణాలు కోల్పోయింది. కత్తిరిస్తుండగా గడ్డిలో దాగి ఉన్న పామును ఆమె గమనించలేదు. 
 
గ్రాస్ కట్టర్ కారణంగా పాము మూడు ముక్కలైంది. మురైనా జిల్లా సబల్ గఢ్ సమీపంలోని గ్రామంలో భర్తి కుశ్వాహా అనే ఆ యువతి పాముకాటుకు గురై ప్రాణాలు కోల్పోయిందని పోలీసులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Preethi Pagadala: సురేష్‌ బాబు సమర్పణలో కామెడీ స్పోర్ట్స్ డ్రామా పతంగ్‌ సిద్దం

'రాజాసాబ్' దర్శకుడు మారుతి మాటలు ఎన్టీఆర్ ఫ్యాన్స్‌ను ఉద్దేశించినవేనా?

ఐ బొమ్మ క్లోజ్, టికెట్ రూ. 99తో కలెక్లన్లు పెరిగాయి: బన్నీ వాస్, వంశీ

Shri Dharmendra : శ్రీ ధర్మేంద్ర గారి ఆత్మకు శాంతి చేకూరాలి : పవన్ కళ్యాణ్

Dharma Mahesh: హీరో ధర్మ మహేష్ ప్రారంభించిన జిస్మత్ జైల్ మందీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments