Webdunia - Bharat's app for daily news and videos

Install App

174 మంది ప్రాణాలు తీయబోయిన పక్షి.. ఎలా?

ఓ పక్షి ఏకంగా 174 మంది ప్రాణాలు తీయబోయింది. ఫలితంగా రాంచీ విమానాశ్రయం నుంచి న్యూఢిల్లీకి బయలుదేరిన విమానంలోని 174 మంది ప్రయాణికులు తృటిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. తాజాగా వెలుగులోకి వచ్చిన

Webdunia
ఆదివారం, 16 జులై 2017 (12:06 IST)
ఓ పక్షి ఏకంగా 174 మంది ప్రాణాలు తీయబోయింది. ఫలితంగా రాంచీ విమానాశ్రయం నుంచి న్యూఢిల్లీకి బయలుదేరిన విమానంలోని 174 మంది ప్రయాణికులు తృటిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే.. 
 
ఎయిర్ ఆసియాకు చెందిన విమానం బిర్సాముండా ఎయిర్‌ పోర్ట్ నుంచి టేకాఫ్ అయ్యే సమయంలో ఓ పక్షి దాన్ని ఢీకొట్టింది. విషయాన్ని గమనించిన తక్షణం అప్రమత్తమైన పైలెట్... విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. దీంతో విమానం బ్లేడ్లు దెబ్బతిన్నాయి. 
 
దీంతో విమానం చుట్టూత చుట్టూ దట్టమైన పొగ రావడంతో, అగ్ని ప్రమాదం జరిగే అవకాశాలు ఉన్నాయన్న ఆందోళనతో ఎమర్జెన్సీ డోర్‌లను తెరచి, ప్రయాణికులను దింపివేశారు. ఈ ఘటనలో విమానం పాక్షికంగా దెబ్బతింది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Latha Mangeshkar: లతా మంగేష్కర్ పెళ్లి ఎందుకు చేసుకోలేదు.. ఐదేళ్లలోనే ఆమె ప్రతిభ అలా..?

Tamannaah Bhatia- తమన్నా భాటియా విజయ్ వర్మకు బ్రేకప్ చెప్పేసిందా?

తలసేమియా భాదితుల కోసం తమన్ మ్యూజికల్ నైట్ : నారా భువనేశ్వరి

సిద్ధార్థ్, శ్రీ గణేష్, శరత్‌కుమార్, దేవయాని మూవీ టైటిల్ 3 BHK

బాలకృష్ణ గారు నాకు సపోర్ట్ చేయడాన్ని గొళ్ళెం వేయకండి : విశ్వక్ సేన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోజుకి గ్లాసు పాలు తాగడం వల్ల ప్రయోజనాలు ఏమిటి?

శీతాకాలంలో జలుబు, ఈ చిట్కాలతో చెక్

ఉదయం నిద్ర లేచింది మొదలు నిద్రకు ఉపక్రమించే దాకా

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా విజయవాడ మణిపాల్ హాస్పిటల్స్ భారీ అవగాహన కార్యక్రమం

క్యాన్సర్ వ్యాధిని తగ్గించగల 8 ఆహారాలు

తర్వాతి కథనం
Show comments