Webdunia - Bharat's app for daily news and videos

Install App

నరేంద్ర మోడీ ఓ కసాయి .. నిప్పులు చెరిగిన పీపీపీ ఛైర్మన్ బిలావల్ భుట్టో

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఓ కసాయి అని పీపీవీ ఛైర్మన్ బిలావల్ భుట్టో వ్యాఖ్యానించారు. ఇస్లామాబాద్‌లో నిర్వహించిన ఓ ర్యాలీలో మాట్లాడిన ఆయన మోడీని ఉగ్రవాదిగా అభివర్ణించారు.

Webdunia
మంగళవారం, 18 అక్టోబరు 2016 (10:32 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఓ కసాయి అని పీపీవీ ఛైర్మన్ బిలావల్ భుట్టో వ్యాఖ్యానించారు. ఇస్లామాబాద్‌లో నిర్వహించిన ఓ ర్యాలీలో మాట్లాడిన ఆయన మోడీని ఉగ్రవాదిగా అభివర్ణించారు. 
 
గుజరాత్, కశ్మీర్‌ల పాలిట ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కసాయి. కాశ్మీర్‌ లోయలో జరుగుతున్న అత్యాచారాలు బయటపడకుండా ఉండేందుకే పాక్‌పై మోడీ బురద జల్లుతున్నారు. కాశ్మీరీలు తమ హక్కులను కూడా సాధించుకోలేని దుర్భర స్థితిలో ఉన్నారు. పాకిస్థాన్‌లోని నవాజ్‌ షరీఫ్‌ ప్రభుత్వం, వారి విధానాలవల్లే పాక్‌ మరింత బలహీన పడుతోందన్నారు. 
 
నవాజ్ షరీఫ్ ప్రభుత్వ విధానాల వల్లే పాక్ బలహీనపడిందని పేర్కొన్నారు. ప్రభుత్వం ముందు తానుంచిన నాలుగు డిమాండ్ల పరిష్కారానికి చర్యలు తీసుకోకుంటే డిసెంబరు 27 నుంచి పెద్ద ఎత్తున ఆందోళన చేపడతానని నవాజ్ ప్రభుత్వాన్ని బిలావల్ హెచ్చరించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్ కృష్ణుడు అయితే నేను కర్ణుడిని : విష్ణు మంచు చమక్కులు

ద‌ళ‌ప‌తి విజ‌య్ మూవీ జ‌న నాయ‌కుడు నుంచి ఫ‌స్ట్ రోర్ రిలీజ్‌

కృష్ణంరాజు డైలాగ్ కత్తందుకో జానకి ని గీతం మార్చిన మిత్ర మండలి

Anushka: అనుష్క శెట్టి, విక్రమ్ ప్రభు చిత్రం ఘాటి లో ఫోక్ సాంగ్ సైలోరే రిలీజ్

Ratnavel: పెద్ది కోసం హ్యుజ్ యాక్షన్ నైట్ సీక్వెన్స్ చేస్తున్న రామ్ చరణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments