Webdunia - Bharat's app for daily news and videos

Install App

కలలోకి వచ్చి మాంత్రికుడు అత్యాచారం చేస్తున్నాడు.. వింత కేసు.. ఎక్కడ?

Webdunia
శుక్రవారం, 25 జూన్ 2021 (11:18 IST)
బీహార్‌లో ఓ మహిళ పోలీసులకు వింత ఫిర్యాదు చేసింది. తన కలలోకి ఓ మాంత్రికుడు వచ్చి అత్యాచారం చేస్తున్నాడని చెప్పి పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ చేసింది. ఈ ఘటన బీహార్‌లో చోటుచేసుకుంది. గతేడాది చివరిలో బీహార్‌లోని గాంధీనగర్‌లో ఉండే మహిళ కుమారుడు అనారోగ్యం పాలవ్వడంతో ప్రశాంత్ చతుర్వేది అనే మాంత్రికుడి వద్దకు తీసుకెళ్లింది. కుమారుడి ఆరోగ్యం కోసం మాంత్రికుడు పూజలు చేశాడు. కానీ, ఆరోగ్యం కుదుటపడకపోగా, జనవరిలో మృతిచెందాడు.
 
దీనిపై మాంత్రికుడిని నిలదీసేందుకు వెళ్లగా, మాంత్రికుడు తనపై అత్యాచారం చేసేందుకు ప్రయత్నించాడని, తన కుమారుడే తనను రక్షించాడని తెలిపింది. ఆ తరువాత తన కలలోకి వచ్చి మాంత్రికుడు అత్యాచారం చేస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే, మహిళ ఫిర్యాదు మేరకు చతుర్వేదిని పోలీసులు విచారించారు. ఆమెను ఇప్పటి వరకు చూడలేదని చతుర్వేది పోలీసులకు తెలిపాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అందం కోసం సర్జరీ చేయించుకున్న మౌనీ రాయ్?

మంచు మనోజ్‌ను చూసి బోరున ఏడ్చేసిన మంచు లక్ష్మి! (Video)

చియాన్ విక్రమ్‌ తనయుడితో మలయాళ బ్యూటీ డేటింగ్!!

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments