Webdunia - Bharat's app for daily news and videos

Install App

భర్తను చెట్టుకు కట్టేసి.. భార్యా కుమార్తెపై 20 మంది గ్యాంగ్ రేప్..

బీహార్‌లో దారుణం జరిగింది. భర్తను చెట్టుకు కట్టేసి భార్య, కుమార్తెపై 20 మంది దారిదోపిడీ దొంగలు (యువకులు) సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణం బీహార్‌లోని గయా జిల్లాలో వెలుగుచూసింది.

Webdunia
శుక్రవారం, 15 జూన్ 2018 (08:46 IST)
బీహార్‌లో దారుణం జరిగింది. భర్తను చెట్టుకు కట్టేసి భార్య, కుమార్తెపై 20 మంది దారిదోపిడీ దొంగలు (యువకులు) సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణం బీహార్‌లోని గయా జిల్లాలో వెలుగుచూసింది.
 
ఈ వివరాలను పరిశీలిస్తే, గయాలో వైద్యుడిగా పనిచేస్తున్న ఓ వ్యక్తి బుధవారం రాత్రి తన భార్య, కుమార్తెను తీసుకొని బైక్‌పై ఇంటికి బయలుదేరాడు. కోంచ్‌ పోలీస్ స్టేషన్‌ పరిధిలోని సోందిహా గ్రామం మీదుగా వెళ్తుండగా నిర్మానుష్య ప్రదేశంలో 20 మంది యువకులు తుపాకులతో బెదిరించి వారిని అడ్డగించారు. ఆ తర్వాత వైద్యుడిని చెట్టుకు కట్టేసి... ఆయన భార్య, కూతురుపై గ్యాంగ్‌ రేప్‌కు పాల్పడ్డారు. 
 
వారి వద్ద నుంచి విలువైన వస్తువులను దోచుకున్నారు. ఆ తర్వాత వారి చెర నుంచి బయటపడిన తర్వాత ఆ వైద్యుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు.. గ్రామస్థుల సహకారంతో నిందితులను పట్టుకున్నారు. ఇదే గ్యాంగ్‌.. సామూహిక అత్యాచార ఘటనకు ముందు సోందిహాలోనే ఇద్దరు విద్యార్థుల నుంచి మొబైల్‌ ఫోన్లు, డబ్బులు ఎత్తుకెళ్లారని పోలీసులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం