Webdunia - Bharat's app for daily news and videos

Install App

భర్తను చెట్టుకు కట్టేసి.. భార్యా కుమార్తెపై 20 మంది గ్యాంగ్ రేప్..

బీహార్‌లో దారుణం జరిగింది. భర్తను చెట్టుకు కట్టేసి భార్య, కుమార్తెపై 20 మంది దారిదోపిడీ దొంగలు (యువకులు) సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణం బీహార్‌లోని గయా జిల్లాలో వెలుగుచూసింది.

Webdunia
శుక్రవారం, 15 జూన్ 2018 (08:46 IST)
బీహార్‌లో దారుణం జరిగింది. భర్తను చెట్టుకు కట్టేసి భార్య, కుమార్తెపై 20 మంది దారిదోపిడీ దొంగలు (యువకులు) సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణం బీహార్‌లోని గయా జిల్లాలో వెలుగుచూసింది.
 
ఈ వివరాలను పరిశీలిస్తే, గయాలో వైద్యుడిగా పనిచేస్తున్న ఓ వ్యక్తి బుధవారం రాత్రి తన భార్య, కుమార్తెను తీసుకొని బైక్‌పై ఇంటికి బయలుదేరాడు. కోంచ్‌ పోలీస్ స్టేషన్‌ పరిధిలోని సోందిహా గ్రామం మీదుగా వెళ్తుండగా నిర్మానుష్య ప్రదేశంలో 20 మంది యువకులు తుపాకులతో బెదిరించి వారిని అడ్డగించారు. ఆ తర్వాత వైద్యుడిని చెట్టుకు కట్టేసి... ఆయన భార్య, కూతురుపై గ్యాంగ్‌ రేప్‌కు పాల్పడ్డారు. 
 
వారి వద్ద నుంచి విలువైన వస్తువులను దోచుకున్నారు. ఆ తర్వాత వారి చెర నుంచి బయటపడిన తర్వాత ఆ వైద్యుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు.. గ్రామస్థుల సహకారంతో నిందితులను పట్టుకున్నారు. ఇదే గ్యాంగ్‌.. సామూహిక అత్యాచార ఘటనకు ముందు సోందిహాలోనే ఇద్దరు విద్యార్థుల నుంచి మొబైల్‌ ఫోన్లు, డబ్బులు ఎత్తుకెళ్లారని పోలీసులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం