Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏడుస్తూ నిద్రకు భంగం కలిగిస్తున్నాడనీ... కన్నకొడుకును దారుణంగా చంపేసిన కసాయి తండ్రి...

రాత్రిపూట ఏడుస్తూ నిద్రకు భంగం కలిగిస్తున్నాడన్న కోపంతో కన్న కుమారుడినే ఓ కసాయి తండ్రి చంపేశాడు. పిల్లల ఆలనాపాలన చూడాల్సిన తండ్రే ఉన్మాదిగా మారాడు. చిన్న పిల్లాడు ఏడుస్తూ నిద్రకు భంగం కలిగించాడనే కోపం

Webdunia
బుధవారం, 26 ఏప్రియల్ 2017 (12:23 IST)
రాత్రిపూట ఏడుస్తూ నిద్రకు భంగం కలిగిస్తున్నాడన్న కోపంతో కన్న కుమారుడినే ఓ కసాయి తండ్రి చంపేశాడు. పిల్లల ఆలనాపాలన చూడాల్సిన తండ్రే ఉన్మాదిగా మారాడు. చిన్న పిల్లాడు ఏడుస్తూ నిద్రకు భంగం కలిగించాడనే కోపంతో గొంతు పిసికి చంపేసి ఇంటిదగ్గర ఉన్న మురికి కాలువలోకి విసిరేశాడు. 
 
ఈ దారుణం బీహార్‌ రాష్ట్రంలోని పూర్ణియా జిల్లా బెలవాడన్‌ గ్రామంలో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే మంగళ్‌ శర్మ (35) అనే వ్యక్తి దినకూలిగా పనిచేస్తున్నాడు. అతనికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఆదివారం రాత్రి అతను నిద్రపోతున్నప్పుడు చిన్న కొడుకు ఆదర్శ్‌ కుమార్‌ (2) ఏడ్చాడు. 
 
కాసేపటి తర్వాత మంగళ్ శర్మ భార్య సులేఖ దేవి లేచి చూడగా చిన్న కొడుకు కనిపించలేదు. భర్తను ఈ విషయం అడగ్గా, సరైన సమాధానం చెప్పలేదు. అమెకు అనుమానం వచ్చి ఇంటి బయట చూడటంతో కాలువలో కొడుకు మృతదేహం కనిపించింది. భార్య ఫిర్యాదుతో భర్తను పోలీసులు అరెస్టు చేశారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: అల్లు అర్జున్, శిరీష్, కిరణ్ అబ్బవరం దుబాయ్‌ లాండ్ అయ్యారు

ఓనమ్ పండుగ శుభాకాంక్షలతో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ స్పెషల్ పోస్టర్

విజయ్ ఆంటోనీ.. భద్రకాళి నుంచి పవర్ ఫుల్ సాంగ్ జిల్ జిల్ రిలీజ్

ఓ.. చెలియా నుంచి చిరుగాలి.. పాటను విడుదల చేసిన మంచు మనోజ్

Tran: Aries..; ట్రాన్: ఏరీస్.. డిస్నీ నుండి కొత్త పోస్టర్, ట్రైలర్ విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పచ్చి ఉల్లిపాయలు తినడం వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి?

బీపీ వున్నవారు ఏమేమి తినకుండా వుండాలి?

ఆధునిక వాస్కులర్ సర్జరీ అవయవాలు, ప్రాణాలను ఎలా కాపాడుతుంది?

ఫ్లూ నుంచి రక్షణ కోసం ట్రైవాలెంట్ ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్‌ను విడుదల చేసిన జైడస్ వాక్సిఫ్లూ

మొక్కజొన్నలో వున్న పోషకాలు ఏమిటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments