Webdunia - Bharat's app for daily news and videos

Install App

విద్వేషం మీద ప్రేమ, అహంకారంపై వినయం సాధించిన గెలుపు: రాహుల్

Webdunia
ఆదివారం, 8 నవంబరు 2015 (14:18 IST)
బీహార్ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ స్పందించారు. ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధించారు. బీహార్ ప్రజలు ఇచ్చిన తీర్పును ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇప్పటికైనా గౌరవించాలని సలహా ఇచ్చారు. ప్రచారాలు, మాటలు కట్టిపెట్టి పని మొదలు పెట్టాలని హితవు పలికారు. ముఖ్యంగా దేశ రైతాంగం బాధలు తెలుసుకోవాలని, యువత మనోభావాలను గుర్తించాలని ఆయన కోరారు. 
 
ఈ ఎన్నికల ఫలితాలపై రాహుల్ మీడియాతో మాట్లాడుతూ ఇది బీహార్ ప్రజలుసాధించిన విజయమన్నారు. ఈ విజయం కోసం కృషిచేసిన మహాకూటమి నేతలకు, ఇతర నేతలకు, ఆ రాష్ట్ర ప్రజలకు అభినందనలు తెలుపుతున్నట్టు రాహుల్ వ్యాఖ్యానించారు. అంతేకాకుండా, ఇది విభజిత రాజకీయాలపై ఏకత్వం సాధించిన విజయంగా అభివర్ణించారు. 
 
ఇది విద్వేషం మీద ప్రేమ, అహంకారం మీద వినయం సాధించిన గెలుపుగా ఆయన అభివర్ణించారు. అంతేకాకుండా, ఈ తీర్పుతో దేశాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం విభజించలేదని తేటతెల్లమైందన్నారు. ప్రజల కోసం మీరిచ్చిన వాగ్ధానాలను చూడాలని రాహుల్ గాంధీ కోరారు.

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments