Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీహార్‌లో ఘోర రోడ్డు ప్రమాదం: ఎనిమిది మంది మృతి

Webdunia
శనివారం, 11 జూన్ 2022 (13:47 IST)
Car
బీహార్‌లోని పూర్ణియాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా దూసుకువచ్చిన కారు గుంతలో పడిపోవడంతో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. ఇద్దరికి గాయాలైనాయి. ఘటనస్థలానికి పోలీసులు చేరుకుని స్థానికుల సాయంతో కారును వెలికి తీశారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. 
 
శుక్రవారం రాత్రి తారాబడి ప్రాంతంలో పెళ్లి వేడుకకు హాజరై తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. శనివారం తెల్లవారు జామున 3 గంటలకు ఈ ప్రమాదం చోటుచేసుకుందని పోలీసులు తెలిపారు. 
 
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నామని.. డ్రైవర్ నిర్లక్ష్యం, అతివేగం కారణంగా ఈ ప్రమాదం చోటుచేసుకుందని పోలీలు తెలిపారు. కాగా బాధితులంతా కిశన్‌గంజ్‌లోని నునియా గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments