Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీహార్‌లో ఘోర రోడ్డు ప్రమాదం: ఎనిమిది మంది మృతి

Webdunia
శనివారం, 11 జూన్ 2022 (13:47 IST)
Car
బీహార్‌లోని పూర్ణియాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా దూసుకువచ్చిన కారు గుంతలో పడిపోవడంతో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. ఇద్దరికి గాయాలైనాయి. ఘటనస్థలానికి పోలీసులు చేరుకుని స్థానికుల సాయంతో కారును వెలికి తీశారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. 
 
శుక్రవారం రాత్రి తారాబడి ప్రాంతంలో పెళ్లి వేడుకకు హాజరై తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. శనివారం తెల్లవారు జామున 3 గంటలకు ఈ ప్రమాదం చోటుచేసుకుందని పోలీసులు తెలిపారు. 
 
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నామని.. డ్రైవర్ నిర్లక్ష్యం, అతివేగం కారణంగా ఈ ప్రమాదం చోటుచేసుకుందని పోలీలు తెలిపారు. కాగా బాధితులంతా కిశన్‌గంజ్‌లోని నునియా గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. 

సంబంధిత వార్తలు

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments