Webdunia - Bharat's app for daily news and videos

Install App

టపాసులు కాల్చినందుకు చంపేశారు.. చిన్న గొడవ చినికి చినికి?

Webdunia
సోమవారం, 28 అక్టోబరు 2019 (14:41 IST)
టపాసులు కాల్చినందుకు చంపేశారు. చిన్న గొడవ చినికి చినికి గాలివానగా మారింది. టపాసులు కాల్చినందుకు కొందరు వ్యక్తులు ఓ యువకుడిని కొట్టి చంపారు. ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. భువనేశ్వర్‌లోని సుందరపాద ప్రాంతంలో అమరేష్ నాయక్ అనే యువకుడు దీపావళి రాత్రి టపాసులు కాలుస్తున్నాడు. 
 
అయితే, కొందరు యువకులు ఆ మార్గంలో వెళ్తూ.. టపాసులు కాలుస్తున్న అమరేష్‌తో గొడవ పెట్టుకున్నారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. అది చినికి చినికి గాలివానగా మారి.. సుమారు 15 మంది గ్యాంగ్.. అమరేష్ మీద పదునైన ఆయుధాలతో దాడి చేశారు. అనంతరం అక్కడి నుంచి పారిపోయారు. అమరేష్ నాయక్ కుటుంబసభ్యులు వెంటనే బాధితుడిని ఆస్పత్రికి తరలించారు. అయితే, అతడు అప్పటికే చనిపోయినట్టు ఆస్పత్రి వైద్యులు ప్రకటించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాహుబలి 1 రికార్డ్.. స్పానిష్ భాషలో నెట్‌ఫ్లిక్స్ రిలీజ్

దీక్షిత్ శెట్టి బైలింగ్వల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి ఫస్ట్ సింగిల్

A.R. Murugadoss: శివకార్తికేయన్, ఎ.ఆర్. మురుగదాస్ చిత్రం మదరాసి

Sharwanand: 1960లో జరిగిన కథతో శర్వానంద్ చిత్రం

ఆరెంజ్ చీరలో దిశా పటానీ అందాలు అదరహో.. (ఫోటోలు)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments