Webdunia - Bharat's app for daily news and videos

Install App

తల్లిపై అత్యాచారయత్నం... ప్రతిఘటించడంతో ప్రాణం తీశాడు...

మధ్యప్రదేశ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. కామంతో కళ్ళుమూసుకునిపోయిన కామాంధుడు ఒకడు.. కన్నతల్లిపైనే కన్నేశాడు. పీకల వరకు మద్యం సేవించి అమ్మపై అత్యాచారయత్నానికి పాల్పడ్డారు. కన్నబిడ్డ చేస్తున్న పాడుపనికి

Webdunia
మంగళవారం, 10 అక్టోబరు 2017 (12:53 IST)
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. కామంతో కళ్ళుమూసుకునిపోయిన కామాంధుడు ఒకడు.. కన్నతల్లిపైనే కన్నేశాడు. పీకల వరకు మద్యం సేవించి అమ్మపై అత్యాచారయత్నానికి పాల్పడ్డారు. కన్నబిడ్డ చేస్తున్న పాడుపనికి షాక్ తిన్న తల్లి ప్రతిఘటించింది. దీంతో ఆమెను కొట్టి చంపేశాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...
 
మధ్యప్రదేశ్‌లోని కైలారస్ గ్రామానికి చెందిన సూరజ్ మిట్టల్(24) అనే యువకుడకి మద్యం సేవించే అలవాటు ఉంది. మిట్టల్ తన తల్లితో కలిసి జీవిస్తున్నాడు. ఈ మహిళ భర్త ఎనిమిదేళ్ళ క్రితం చనిపోయాడు. అయితే, మద్యం మత్తులో ఉన్న మిట్టల్.. తన తల్లిపై అత్యాచారం చేసేందుకు యత్నించాడు. దీంతో ఆవిడ ప్రతిఘటించింది. 
 
తాగిన మైకంలో ఉన్న సూరజ్.. తల్లిని బండరాయితో మోది హత్య చేశాడు. ఆ తర్వాత తాను కూడా ఇంట్లోనే నిద్రపోయాడు. అయితే స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని విచారణ చేపట్టారు. సూరజ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా తాను చేసిన నేరాన్ని అంగీకరించాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మత్తుకు అలవాటుపడిన నటీనటులను ఇండస్ట్రీ నుంచి బహిష్కరించాలి : దిల్ రాజు

Vishnu: కన్నప్ప నాట్ మైథలాజికల్ మంచు పురాణం అంటూ తేల్చిచెప్పిన విష్ణు

Coolie: రజనీకాంత్, టి. రాజేందర్, అనిరుద్ పై తీసిన కూలీ లోని చికిటు సాంగ్

విజయ్ ఆంటోని మేకింగ్ అంటే చాలా ఇష్టం : మార్గన్ ఈవెంట్‌లో సురేష్ బాబు

Niharika: నిహారిక కొణిదెల సినిమాలో సంగీత్ శోభన్ సరసన నయన్ సారిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

దివ్యాంగ విద్యార్ధుల కోసం నాట్స్ ఉచిత బస్సు, విశాఖలో బస్సును లాంఛనంగా ప్రారంభించిన ఎంపీ భరత్

సయాటికా నొప్పి నివారణ చర్యలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments