Webdunia - Bharat's app for daily news and videos

Install App

5 కేజీలు, 10 కేజీల ప్యాక్‌లలో లభించే భారత్ రైస్

సెల్వి
బుధవారం, 7 ఫిబ్రవరి 2024 (10:47 IST)
ధరల పెరుగుదలను నిరోధించేందుకు కిలో బియ్యాన్ని రూ.29కి అందించే భారత్ రైస్ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేసింది. భారతదేశంలో గత ఏడాది కాలంలో ధాన్యాల రిటైల్ ధర 15 శాతం పెరిగింది. ఈ పరిస్థితిలో బియ్యం వినియోగదారులకు ఉపశమనం కలిగించేందుకు కేంద్ర ప్రభుత్వం నిన్న 'భారత్ రైస్'ని కిలోకు రూ.29 సబ్సిడీ ధరతో ప్రవేశపెట్టింది. 5 కేజీలు, 10 కేజీల ప్యాక్‌లలో సరఫరా చేయాలని యోచిస్తున్నారు.
 
ఆహార- వినియోగదారుల వ్యవహారాల మంత్రి పీయూష్ గోయల్ 'భారత్ రైస్' విక్రయించే 100 మొబైల్ వ్యాన్‌లను ఫ్లాగ్ చేయడం ద్వారా, ఐదుగురు లబ్ధిదారులకు 5 కిలోల బ్యాగ్‌లను పంపిణీ చేయడం ద్వారా పథకాన్ని ప్రారంభించారు. ఇందుకోసం 5 లక్షల టన్నుల బియ్యాన్ని కేటాయించారు. ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా కూడా బియ్యాన్ని విక్రయించనున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కొరటాల శివలో మనశ్శాంతి చూస్తున్నా : దేవర సక్సెస్ మీట్ లో ఎన్.టి.ఆర్.

అంతకు మించి మార్టిన్ చిత్రం ఉంటుంది: అర్జున్ సర్జా

ఓటీటీలో 100 మిలియన్ల స్ట్రీమింగ్‌ మినిట్స్ తో దూసుకుపోతున్న డీమాంటే కాలనీ 2

35 చిన్న కథ కాదు ప్రొడ్యూసర్ కాల్ చేసి జెలసీగా వుందన్నారు : శ్వాగ్ నిర్మాత టీజీ విశ్వప్రసాద్

ఆస్పత్రి నుంచి రజనీకాంత్ డిశ్చార్జ్... ప్రధాని మోడీకి ధన్యవాదాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అల్లం పాలు ఎందుకు తాగాలో తెలుసా

లాస్ ఏంజిల్స్ నూతన కార్యవర్గ సమావేశంలో నిర్ణయాలు

కివీ పండు రసం తాగితే ఏంటి ప్రయోజనం?

బాదం పప్పులోని పోషక విలువలతో మీ నవరాత్రి ఉత్సవాలను సమున్నతం చేసుకోండి

కొలెస్ట్రాల్, అధిక రక్తపోటు తగ్గించే తులసి టీ, ఇంకా ఏమేమి ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments