Webdunia - Bharat's app for daily news and videos

Install App

5 కేజీలు, 10 కేజీల ప్యాక్‌లలో లభించే భారత్ రైస్

సెల్వి
బుధవారం, 7 ఫిబ్రవరి 2024 (10:47 IST)
ధరల పెరుగుదలను నిరోధించేందుకు కిలో బియ్యాన్ని రూ.29కి అందించే భారత్ రైస్ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేసింది. భారతదేశంలో గత ఏడాది కాలంలో ధాన్యాల రిటైల్ ధర 15 శాతం పెరిగింది. ఈ పరిస్థితిలో బియ్యం వినియోగదారులకు ఉపశమనం కలిగించేందుకు కేంద్ర ప్రభుత్వం నిన్న 'భారత్ రైస్'ని కిలోకు రూ.29 సబ్సిడీ ధరతో ప్రవేశపెట్టింది. 5 కేజీలు, 10 కేజీల ప్యాక్‌లలో సరఫరా చేయాలని యోచిస్తున్నారు.
 
ఆహార- వినియోగదారుల వ్యవహారాల మంత్రి పీయూష్ గోయల్ 'భారత్ రైస్' విక్రయించే 100 మొబైల్ వ్యాన్‌లను ఫ్లాగ్ చేయడం ద్వారా, ఐదుగురు లబ్ధిదారులకు 5 కిలోల బ్యాగ్‌లను పంపిణీ చేయడం ద్వారా పథకాన్ని ప్రారంభించారు. ఇందుకోసం 5 లక్షల టన్నుల బియ్యాన్ని కేటాయించారు. ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా కూడా బియ్యాన్ని విక్రయించనున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

44 యేళ్ళ మహిళ పెళ్లి విషయంపైనే మీ దృష్టిని ఎందుకుసారిస్తారు? : రేణూ దేశాయ్

విషపూరితమైన వ్యక్తులు - అసలు మీరెలా జీవిస్తున్నారు : త్రిష

Dil Raju: ఆస్ట్రేలియన్ కాన్సులేట్ జనరల్ ప్రతినిధి బృందంతో దిల్ రాజు భేటీ

యాంకర్ రవి క్షమాపణలు చెప్పారు.. ఎందుకంటే.. నందికొమ్ముల నుంచి చూస్తే? (video)

AA 22: అల్లు అర్జున్, అట్లీ సినిమా గురించి కొత్త అప్ డేట్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments