Webdunia - Bharat's app for daily news and videos

Install App

లాక్డౌన్‌ను కూడా వదిలిపెట్టని బెట్టింగ్ రాయుళ్లు..

Webdunia
శుక్రవారం, 16 ఏప్రియల్ 2021 (12:33 IST)
బెట్టింగ్ రాయుళ్లు క్రికెట్‌‌నే కాదు.. లాక్డౌన్‌ను కూడా వదిలిపెట్టలేదు. భారతదేశంలో లాక్ డౌన్ ఎప్పటి నుంచి విధిస్తున్నారు అనే అంశం మీద బెట్టింగ్ కాస్తున్నారు. మనం ఇప్పటి వరకు క్రికెట్ మ్యాచ్ లకి బెట్టింగ్ కాసిన వాళ్లను చూశాం కానీ ఇప్పుడు భారతదేశంలో భారీగా పెరుగుతున్న కరోనా కేసులను సైతం ఈ బెట్టింగ్ రాయుళ్లు క్యాష్ చేసుకునే పనిలో పడ్డారు.
 
కరోనా కేసులు క్యాష్ చేసుకుంటున్న బుక్కీలు దేశంలో లాక్ డౌన్ వార్తల మీద భారీగా బెట్టింగ్లు వేస్తున్నారు. మే రెండో తేదీ నుంచి లాక్ డౌన్ ఉంటుందని బెట్టింగ్లు వేస్తున్నట్లుగా గుర్తించారు పోలీసులు. చాలా రోజుల నుంచి ఇలా లాక్ డౌన్ ఉంటుంది అని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. 
 
ఈ నేపథ్యంలోనే క్రికెట్ బెట్టింగ్ లాగే లాక్ డౌన్ మీద కూడా బెట్టింగ్ కడుతున్నారు యువత. ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఈ లాక్ డౌన్ బెట్టింగ్ మీద కూడా కన్నేసినట్లు సమాచారం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్ హసన్ లాంచ్ చేసిన నవీన్ చంద్ర నటించిన లెవెన్ గ్రిప్పింగ్ ట్రైలర్

కిష్కింధపురి ఫస్ట్ గ్లింప్స్ లో కొన్ని తలుపులు తెరవడానికి వీలు లేదు

పహాల్గాం షూటింగ్ జ్ఞాపకాలు షేర్ చేసుకున్న హీరోయిన్ నభా నటేష్

వరుణ్ తేజ్‌చిత్రంలో ఐటెం సాంగ్ చేస్తున్న దక్ష నాగర్కర్ !

నేటి, రేపటి తరానికి కూడా ఆదర్శం పద్మభూషణ్ బాలకృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చింతపండు-మిరియాల రసం ఆరోగ్య ప్రయోజనాలు

ఈ ఒక్క చెక్క ఎన్నో అనారోగ్యాలను పారదోలుతుంది, ఏంటది?

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

తర్వాతి కథనం
Show comments