Webdunia - Bharat's app for daily news and videos

Install App

వెస్ట్ బెంగాల్ : రూ.250 కోట్ల విలువైన పాము విషం స్వాధీనం

వెస్ట్ బెంగాల్ రాష్ట్ర అటవీశాఖ అధికారులు రూ.250 కోట్ల విలువ చేసే పాము విషాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి నలుగురు వ్యక్తులను అరెస్టుచేశారు.

Webdunia
శనివారం, 15 అక్టోబరు 2016 (14:01 IST)
వెస్ట్ బెంగాల్ రాష్ట్ర అటవీశాఖ అధికారులు రూ.250 కోట్ల విలువ చేసే పాము విషాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి నలుగురు వ్యక్తులను అరెస్టుచేశారు. 
 
బెంగాల్‌లో పాము విషాన్ని అక్ర‌మంగా అమ్మే అంత‌రాష్ట్ర ముఠా కోసం ఆ రాష్ట్ర పోలీసులు గాలిస్తున్నారు. గతంలో పలువురిని అరెస్టు కూడా చేశారు. అయితే, తాజాగా భారీ మొత్తంలో పాము విషయాన్ని అక్రమంగా రవాణా చేస్తున్నట్టు పోలీసులకు సమాచారం వచ్చింది. 
 
దీంతో నిఘా వేసిన అటవీశాఖ అధికారులు... జ‌ల్‌పాయిగురిలోని బెల‌కోబాలో ఈ ముఠా సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి సుమారు రూ.250 కోట్ల విలువ చేసే పాము విషాన్ని స్వాధీనం చేసుకున్నారు. మొత్తం అయిదు బాటిళ్ల‌లో పాము విషాన్ని దుండ‌గలు సేక‌రించిన‌ట్లు పోలీసులు తెలిపారు. 
 
ఒక్క గ్రాము విషానికి సుమారు రూ.26 వేల ధ‌ర ప‌లుకుతుంద‌ని నిపుణులు అంటున్నారు. యాంటీ వీన‌మ్‌ను త‌యారు చేసేందుకు పాము విషాన్ని శాస్త్ర‌వేత్త‌లు, డాక్ట‌ర్లు డిమాండ్ చేస్తుంటార‌ని అట‌వీశాఖ అదికారులు భావిస్తున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vijay Deverakonda : రౌడీ వేర్ లో స్టైలిష్ లుక్స్ తో ఆకట్టుకుంటున్న స్టార్ హీరో సూర్య

Dimple Hayathi: సక్సెస్ కోసం ముగ్గురి కలయిక మంచి జరుగుతుందేమో చూడాలి

Priyadarshi : ప్రియదర్శి హీరోగా సంకటంలో వున్నాడా?

తెలుగుదనం ఉట్టిపడేలా పంచె కట్టులో బాలయ్య - పద్మభూషణ్ అవార్డు స్వీకరణ

నూతన టాలెంట్ తో మ్యూజిక‌ల్ డ్రామాగా నిల‌వే టీజ‌ర్ విడుద‌ల‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments