Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆర్మీ ఉగ్రవాదులకు ఎందుకు సహకరిస్తోంది : సర్కారును కడిగిపారేసిన పాక్ యువతి

ఉగ్రవాదులకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్న పాకిస్థాన్ ఆర్మీతో పాటు.. ఆ దేశ ప్రభుత్వాన్ని పాకిస్థాన్ యువతి ఒకరు కడిగిపారేసింది. ‘మిలటరీలో టెర్రరిజం పాత్ర’ అనే అంశంపై మాట్లాడుతూ ఆ యువతి పాక్ మిలటరీని

Webdunia
శుక్రవారం, 14 అక్టోబరు 2016 (09:27 IST)
ఉగ్రవాదులకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్న పాకిస్థాన్ ఆర్మీతో పాటు.. ఆ దేశ ప్రభుత్వాన్ని పాకిస్థాన్ యువతి ఒకరు కడిగిపారేసింది. ‘మిలటరీలో టెర్రరిజం పాత్ర’ అనే అంశంపై మాట్లాడుతూ ఆ యువతి పాక్ మిలటరీని తూర్పారబట్టింది. ఉగ్రవాదులకు ఎందుకు సహకరిస్తున్నారని నిలదీసింది. 
 
దేశంలో ఉగ్రవాదం పెరగడానికి గల కారణమేంటని ప్రశ్నించింది. ప్రభుత్వ తీరును ఎండగట్టింది. అవినీతి రాజకీయ నాయకులపైనా దుమ్మెత్తి పోసింది. స్పష్టంగా, సూటిగా మాట్లాడుతున్న ఆమెను చూసి అక్కడున్నవారు కన్నార్పడం కూడా మర్చిపోయారు. ఆమె ప్రసంగానికి ముగ్దులయ్యారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. 
 
యురీ ఉగ్రదాడి తర్వాత భారత్-పాకిస్థాన్ మధ్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్న విషయం తెలిసిందే. పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో భారత్ జరిపిన సర్జికల్ దాడుల తర్వాత రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఓ దశలో యుద్ధం తప్పదన్న సంకేతాలు వెళ్లాయి. భారత్‌లో జరుగుతున్న ఉగ్రదాడులకు పాక్ వైపు నుంచి పూర్తిగా మద్దతు ఉందనేది జగద్విదితం.

 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డ్రగ్స్ కేసు : పోలీసుల అదుపులో కోలీవుడ్ హీరో శ్రీకాంత్!!

ప్రభాస్ కృష్ణుడు అయితే నేను కర్ణుడిని : విష్ణు మంచు చమక్కులు

ద‌ళ‌ప‌తి విజ‌య్ మూవీ జ‌న నాయ‌కుడు నుంచి ఫ‌స్ట్ రోర్ రిలీజ్‌

కృష్ణంరాజు డైలాగ్ కత్తందుకో జానకి ని గీతం మార్చిన మిత్ర మండలి

Anushka: అనుష్క శెట్టి, విక్రమ్ ప్రభు చిత్రం ఘాటి లో ఫోక్ సాంగ్ సైలోరే రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments