Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరునల్వేలిలో ఎలుగుబంటి.. జనాలకు చుక్కలు

సెల్వి
గురువారం, 11 ఏప్రియల్ 2024 (14:19 IST)
Bear
తమిళనాడు, తిరునెల్వేలి జిల్లా అంబాసముద్రం ప్రాంతంలో పులి, చిరుత, ఏనుగు, ఎలుగుబంటి వన్యప్రాణాలు వున్నాయి. ఈ వన్యప్రాణులు వన ప్రాంతం నుంచి అప్పుడప్పుడు జన సంచారం వున్న ప్రాంతాల్లోకి వచ్చి జనాలను జడుసుకునేలా చేస్తున్నాయి. 
 
ఈ నేపథ్యంలో గురువారం ఉదయం అంబాసముద్రానికి సమీపంలో కల్లిడైకురిచ్చి ప్రాంతంలో ఓ ఎలుగుబంటి ప్రవేశించింది. ఆ ఎలుగుబంటి కల్లిడైకురిచ్చి ప్రాంతానికి చెందిన ప్రజలకు చుక్కలు చూపించింది. ఎక్కడ జనాలు కనిపించినా.. తరుముకుంది. 
 
ఇంకా ప్రజలు కూడా ఆ ఎలుగుబంటిపై దాడి చేసేందుకు తిరగబడ్డారు. అయితే ఓ మహిళపై ఎలుగుబంటి దాడి చేసింది. ఈ ఘటనపై అంబాసముద్రం అటవీశాఖాధికారులు ఎలుగుబంటి కోసం గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

Raghu kunche: గేదెలరాజు కాకినాడ తాలూకా చిత్రంలో రఘుకుంచే లుక్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

How to Use Hair Oil: మహిళలు జుట్టుకు నూనె ఎలా రాసుకోవాలో తెలుసా?

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తర్వాతి కథనం
Show comments