Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరునల్వేలిలో ఎలుగుబంటి.. జనాలకు చుక్కలు

సెల్వి
గురువారం, 11 ఏప్రియల్ 2024 (14:19 IST)
Bear
తమిళనాడు, తిరునెల్వేలి జిల్లా అంబాసముద్రం ప్రాంతంలో పులి, చిరుత, ఏనుగు, ఎలుగుబంటి వన్యప్రాణాలు వున్నాయి. ఈ వన్యప్రాణులు వన ప్రాంతం నుంచి అప్పుడప్పుడు జన సంచారం వున్న ప్రాంతాల్లోకి వచ్చి జనాలను జడుసుకునేలా చేస్తున్నాయి. 
 
ఈ నేపథ్యంలో గురువారం ఉదయం అంబాసముద్రానికి సమీపంలో కల్లిడైకురిచ్చి ప్రాంతంలో ఓ ఎలుగుబంటి ప్రవేశించింది. ఆ ఎలుగుబంటి కల్లిడైకురిచ్చి ప్రాంతానికి చెందిన ప్రజలకు చుక్కలు చూపించింది. ఎక్కడ జనాలు కనిపించినా.. తరుముకుంది. 
 
ఇంకా ప్రజలు కూడా ఆ ఎలుగుబంటిపై దాడి చేసేందుకు తిరగబడ్డారు. అయితే ఓ మహిళపై ఎలుగుబంటి దాడి చేసింది. ఈ ఘటనపై అంబాసముద్రం అటవీశాఖాధికారులు ఎలుగుబంటి కోసం గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శివకార్తికేయన్ పుట్టినరోజు సందర్భంగా మదరాసి టైటిల్ గ్లింప్స్

సోషల్ మీడియాలో నేషనల్ క్రష్ రశ్మిక మందన్నకు అప్రిషియేషన్స్

ఆత్మహత్య చేసుకున్న మొదటి భర్త.. రెండో వివాహం చేసుకోనున్న నటి!!

బిగ్ బాస్‌ ఇంట్లో మొదలైన ప్రేమ.. అమీర్‌ను పెళ్లాడనున్న పావని రెడ్డి

భారతీయ సినిమా కథల్లోకి హిందూయిజం, ఆధ్యాత్మికత ప్రవేశిస్తున్నాయా? ప్రత్యేక కథనం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments