Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరునల్వేలిలో ఎలుగుబంటి.. జనాలకు చుక్కలు

సెల్వి
గురువారం, 11 ఏప్రియల్ 2024 (14:19 IST)
Bear
తమిళనాడు, తిరునెల్వేలి జిల్లా అంబాసముద్రం ప్రాంతంలో పులి, చిరుత, ఏనుగు, ఎలుగుబంటి వన్యప్రాణాలు వున్నాయి. ఈ వన్యప్రాణులు వన ప్రాంతం నుంచి అప్పుడప్పుడు జన సంచారం వున్న ప్రాంతాల్లోకి వచ్చి జనాలను జడుసుకునేలా చేస్తున్నాయి. 
 
ఈ నేపథ్యంలో గురువారం ఉదయం అంబాసముద్రానికి సమీపంలో కల్లిడైకురిచ్చి ప్రాంతంలో ఓ ఎలుగుబంటి ప్రవేశించింది. ఆ ఎలుగుబంటి కల్లిడైకురిచ్చి ప్రాంతానికి చెందిన ప్రజలకు చుక్కలు చూపించింది. ఎక్కడ జనాలు కనిపించినా.. తరుముకుంది. 
 
ఇంకా ప్రజలు కూడా ఆ ఎలుగుబంటిపై దాడి చేసేందుకు తిరగబడ్డారు. అయితే ఓ మహిళపై ఎలుగుబంటి దాడి చేసింది. ఈ ఘటనపై అంబాసముద్రం అటవీశాఖాధికారులు ఎలుగుబంటి కోసం గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అర్జున్ S/O వైజయంతి మూవీ రివ్యూ రిపోర్ట్... ఎలా వుందంటే?

దక్షిణాదిలో గుడికట్టాలంటూ డిమాండ్ చేస్తున్న బాలీవుడ్ హీరోయిన్! (Video)

బాహుబలి 1 రికార్డ్.. స్పానిష్ భాషలో నెట్‌ఫ్లిక్స్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

తర్వాతి కథనం
Show comments