Webdunia - Bharat's app for daily news and videos

Install App

మోడీ ఖర్మకాలే రోజు వస్తుంది : రాహుల్ వ్యాఖ్యలు

Webdunia
ఆదివారం, 5 మే 2019 (14:51 IST)
దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ నంబర్ వన్ అవినీతి పరుడిగా జీవితం ముగించుకున్నారని ప్రధాని నరేంద్ర మోడీ చేసిన సంచలన ఆరోపణలపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ స్పందించారు. నరేంద్ర మోడీ… యుద్ధం ముగిసిందని, ఖర్మఫలం మీకోసం ఎదురుచూస్తుందని దుయ్యబట్టారు. రాజీవ్ గాంధీని విమర్శించడం వల్ల తాను రాజకీయంగా లబ్ది పొందానన్న భ్రమలో మోడీ ఉన్నారన్నారు. 
 
మోడీ… మీ మీద ఇప్పటికి ప్రేమ ఉందని ఒక కౌగిలింత ఇస్తున్నానని రాహుల్ ట్వీట్ చేశారు. దేశానికి ప్రధాన మంత్రిగా ఉన్న దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీపై ఇలాంటి విమర్శలు చేయడం మోడీ దిగజారుడుతనానికి నిదర్శనమని మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం చురకలంటించారు. 
 
రాజీవ్‌పై వచ్చిన ఆరోపణలలో వాస్తవం లేదని గతంలో ఢిల్లీ కోర్టు చెప్పిందని గుర్తుచేశారు. బోపార్స్ స్కామ్‌లో రాజీవ్ లంచం తీసుకున్నట్టుగా ఎక్కడ ఆధారాలు లేవని చిదంబరం స్పష్టం చేశారు. మోడీ హద్దులు దాటి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మోడీ, బీజేపీకి ప్రజలే బుద్ది చెబుతారని ప్రియాంక గాంధీ తాజా వ్యాఖ్యలపై సమాధానమిచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ramcharan: పెద్ది లో కొత్త లుక్ లో రామ్ చరణ్ ను చూపించనున్న స్టైలిస్ట్ ఆలీం హకీం

బరాబర్ ప్రేమిస్తా’ నుంచి పాట విడుదల చేసిన బన్నీ వాస్

లిటిల్ హార్ట్స్ మూవీలో లైవ్ లీగా చూపించారు : అనిల్ రావిపూడి

రిషబ్ శెట్టి మూవీ కాంతార చాప్టర్ 1 నుంచి గుల్షన్ దేవయ్య లుక్

కబడ్డీ బ్యాక్ డ్రాప్ లో అర్జున్ చక్రవర్తి లాంటి సినిమా రాలేదు : నిర్మాత శ్రీని గుబ్బల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

తర్వాతి కథనం
Show comments