Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్ లో కాలు మోపిన ఒబామా.. ఘనస్వాగతం పలికిన నరేంద్ర మోడీ

Webdunia
ఆదివారం, 25 జనవరి 2015 (10:12 IST)
అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, ఆయన భార్య మిషెల్ ఒబామా దంపతులు భారతదేశ రాజధాని ఢిల్లీలోని పాలం విమానాశ్రయంలో దిగారు. అనుకున్న షెడ్యూల్ కంటే 20 నిమిషాలు ముందుగా ఉదయం 9.40 గంటలకే అమెరికా అధ్యక్షుడి ప్రత్యేక విమానం ఎయిర్ఫోర్స్ వన్ ఇక్కడ వాలిపోయింది. ఆయనకు రెడ్ కార్పెట్ స్వాగతం పలికేందుకు భారత అధికారులు సర్వ సన్నాహాలు చేశారు.
 
ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా అమెరికా అధ్యక్షుడికి స్వాగతం పలికేందుకు పాలం ఎయిర్ పోర్టుకు వచ్చారు. ద బీస్ట్ వాహనాన్ని నేరుగా విమానం వద్దకు తీసుకొచ్చారు. ఆ వెంటే ఒబామా భద్రతాధికారుల వాహనం కూడా ఉంది. భారతదేశంలో మూడు రోజుల పర్యటన కోసం అమెరికా ప్రథమపౌరుడు వచ్చిన విషయం తెలిసిందే. ఆయన అధికారక కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments