Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఓరి దేవుడో... వాళ్లకు చిక్కామంటే ఇంకేమైనా వుందా.. జీలం నదిలోకి దూకి పారిపోతున్న ఉగ్రవాదులు...

యురీ ఉగ్రదాడి తర్వాత తీవ్రవాదుల భరతం పెట్టే పనిలో భారత సైన్యం నిమగ్నమైవుంది. ఇప్పటికే... బారాముల్లా జిల్లాలో కాల్పులకు తెగబడిన ఉగ్రవాదులపై భారత జవాన్లు ప్రతి కాల్పులు జరిపిన విషయం తెల్సిందే.

Webdunia
సోమవారం, 3 అక్టోబరు 2016 (14:15 IST)
యురీ ఉగ్రదాడి తర్వాత తీవ్రవాదుల భరతం పెట్టే పనిలో భారత సైన్యం నిమగ్నమైవుంది. ఇప్పటికే... బారాముల్లా జిల్లాలో కాల్పులకు తెగబడిన ఉగ్రవాదులపై భారత జవాన్లు ప్రతి కాల్పులు జరిపిన విషయం తెల్సిందే. 
 
ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి బారాముల్లా సమీపంలోని 46 రాష్ట్రీయ రైఫిల్స్ హెడ్ క్వార్టర్స్‌పై దాడి చేసిన ఉగ్రవాదులు జీలం నదిలో దూకి పారిపోవడాన్ని సైన్యం పసిగట్టింది. దీంతో వారిని ప్రాణాలతో పట్టుకునేందుకు ఆర్మీ కమాండోలు భారీ కూంబింగ్ ఆపరేషన్ చేపట్టారు. ప్రస్తుతం నదిలో స్పీడ్ బోట్లతో గాలిస్తున్నారు. 
 
ఉగ్రవాదులు వినియోగించిన జీపీఎస్, కాంపాస్, ఫెన్సింగ్ కట్టర్, ఏకే 47 మ్యాగజైన్‌లను దాడి జరిపిన ప్రాంతంలోనే వదిలి పారిపోయారు. వీటిని సైన్యాధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటిలోని వివరాలను బట్టి ఉగ్రవాదులు పాక్ నుంచే చొరబడ్డారని గుర్తించారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vasishtha N. Simha: ఓదెల సినిమా వలన కొన్నేళ్ళుగా పాడలేకపోతున్నా : వశిష్ఠ ఎన్. సింహ

కంటెంట్ నచ్చితే భాషతో సంబంధంలేకుండా ప్రమోట్ కి ముందుంటా : హరీష్ శంకర్

దైవ‌స‌న్నిధానంలో క‌ర్మ‌ణి మూవీ ప్రారంభోత్స‌వం

ఎలాంటివారితో తీయకూడదో చౌర్య పాఠం తో తెలుసుకున్నా : త్రినాథ్ రావ్ నక్కిన

విజయశాంతితో ప్రచారం చేసినా అర్జున్ s/o వైజయంతి కలెక్షన్లు పడిపోయాయి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments