Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం: తొమ్మిది మంది మృతి

Webdunia
గురువారం, 7 అక్టోబరు 2021 (12:17 IST)
ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఏకంగా తొమ్మిది మంది మృతి చెందారు. యూపీలోని బారాబంకి జిల్లాలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఢిల్లీ నుండి లక్నో మీదుగా వెళ్తున్న ఓ టూరిస్ట్ బస్సును దేవా కొత్వాల్ సమీపంలో ఓ లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో తొమ్మిది మంది అక్కడికక్కడే మృతి చెందారు. అంతేకాకుండా బస్సులో ఉన్న 27 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు.
 
మృతుల కుటుంబాలకు ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం రెండు లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించింది. ఇక ఈ ఘటనపై సీఎం యోగి ఆదిత్యనాథ్ సంతాపం ప్రకటించారు. బస్సులో ఉన్న ప్రయాణికులు అంతా ఒకే ప్రాంతానికి చెందిన వారిగా తెలుస్తోంది. ఇక ప్రస్తుతం గాయాలపాలైన వారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని సీఎం ఆదేశించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎన్టీఆర్ ఫ్యామిలీలో విషాదం : జయకృష్ణ భార్య పద్మజ కన్నుమూత

'కొత్త ఆరంభం' అంటున్న గాయకుడు రాహుల్ సిప్లిగంజ్

ఏంటయ్యా ఇది.. హీరోలైనా వరకట్నం కోసం వేధిస్తారా? హీరో ధర్మ మహేష్‌పై కేసులు

Court : రహస్యంగా కోర్టు దర్శకుడి వివాహం.. వధువు ఎవరంటే?

ప్రభాస్‌తో స్నేహం వుంది: శ్రీ దేవి విజయ్ కుమార్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments