Webdunia - Bharat's app for daily news and videos

Install App

విందుకు పిలిచాడు.. కడుపు నిండా వడ్డించాడు.. ఐతే తొమ్మిది మంది మృతి?

బంధువుల ఇంటికి విందుకు వెళ్లిన 8 మంది ప్రాణాలు కోల్పోయారు. బంధువు పిలిచాడని.. కడుపు నిండా ఆరగించి.. మందు కొట్టి ఎంజాయ్ చేసిన ఆ తొమ్మిది మంది తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయారు. ఈ ఘటన ఉత్తరప్ర‌దేశ్ రాజ‌ధ

Webdunia
గురువారం, 11 జనవరి 2018 (16:45 IST)
బంధువుల ఇంటికి విందుకు వెళ్లిన 8 మంది ప్రాణాలు కోల్పోయారు. బంధువు పిలిచాడని.. కడుపు నిండా ఆరగించి.. మందు కొట్టి ఎంజాయ్ చేసిన ఆ తొమ్మిది మంది తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయారు. ఈ ఘటన ఉత్తరప్ర‌దేశ్ రాజ‌ధాని లక్నోలోని థాల్‌ ఖుర్ద్‌ గ్రామంలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. ఖుర్ద్ గ్రామంలో తొమ్మిది తమ బంధువు ఇంటికి వెళ్లారు. భోజనం చేశారు. మందు కొట్టారు. అయితే ఆ తొమ్మిది మందిలో ఎనిమిది మంది అస్వస్థతకు గురై, ఒకరు గుండెపోటుకు గురై  ప్రాణాలు కోల్పోయారు. వారిని భోజనానికి పిలిచిన వ్యక్తి ఈ విష‌యాన్ని పోలీసులకు కూడా తెల‌ప‌లేదు. ఆయ‌న‌ అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తుండ‌గా స్థానికులు ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేశారు. 
 
ఇక రంగంలోకి దిగిన పోలీసులు తొమ్మిది మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆహారంలో విషం పెట్టే తొమ్మిది మంది బంధువులను విందు ఏర్పాటు చేసిన వ్యక్తి చంపించి వుంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. పోస్టు మార్టం నివేదిక ఆధారంగానే చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జ్యోతిష్యుడు వేణుస్వామితో పూజలు చేయించుకున్న పవన్ హీరోయిన్!!

'ఏమాయ చేసావే' నుంచి నన్ను మీ మనిషిలా భావించారు : సమంత

"ది 100 మూవీ" ట్రైలర్‌ను లాంఛ్ చేసిన పవర్ స్టార్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments