Webdunia - Bharat's app for daily news and videos

Install App

హమ్మయ్య.. రియన్నా ఓటు హక్కును వినియోగించుకుంది..

Webdunia
గురువారం, 11 ఏప్రియల్ 2019 (09:44 IST)
దేశ వ్యాప్తంగా పోలింగ్ మొదలైంది. బెంగళూరుకు చెందిన రియన్నా ఓటు హక్కును వినియోగించడం ప్రస్తుతం వివాదాస్పదమైంది. రియన్న ఓటేయడంలో ప్రత్యేకత ఏముంది అనే కదా ఆలోచిస్తున్నారు. వుందండి.. ఆమె ఓటు హక్కును వినియోగించడంలో ప్రత్యేకత వుంది. 
 
ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీకి చెందిన రియన్నా తనకు 18 ఏళ్లు వచ్చినప్పటి నుంచీ ఓటు కోసం దరఖాస్తు చేస్తూనే ఉంది. 11 సార్లు ఆమె దరఖాస్తును అధికారులు చెత్తబుట్టలో పడేశారు. ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఎలాగైన తన ఓటు హక్కును వినియోగించుకోవాలనే ఉద్దేశంతో రియన్నా మళ్లీ దరఖాస్తు చేసుకుంది. కానీ ఈసారి ఆమెకు ఓటరు కార్డును అధికారులు ఇచ్చేశారు. 
 
ట్రాన్స్‌జెండర్ల కూడా ఓటు వేసే హక్కు ఉందని మర్చిపోయిన అధికారులు ఆ విషయాన్ని మరిచి ప్రతీసారి ఆమె దరఖాస్తును తిరస్కరించారు. తాజాగా మాత్రం ఆమెకు ఓటరు కార్డు మంజూరు చేశారు. తొలిసారి ఓటు వేయబోతున్న రియన్నా బెంగళూరు సెంట్రల్‌లో ఓటు హక్కు వినియోగించుకుంది. తమ ఓటు హక్కును వినియోగించుకోవడంపై రియన్నా హర్షం వ్యక్తం చేసింది.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మా ఇల్లు లేడీస్ హాస్టల్‌లా ఉంది.. మళ్లీ అమ్మాయిని కంటాడేమోనని భయం..: చిరంజీవి

మై డియర్ ఫ్రెండ్స్, ఈ జన్మంతా రాజకీయాలకు దూరంగా వుంటా: మెగాస్టార్ చిరంజీవి

shobita: చైతన్యలో నవ్వు ఆనందంగా వుంది,తండేల్ లో నాన్న గుర్తుకు వచ్చారు అక్కినేని నాగార్జున

అవేంజర్స్‌ తరహాలో ఫాంటసీ థ్రిల్లర్ అగత్యా ట్రైలర్

సూర్య సన్నాఫ్ కృష్ణన్ ప్రేమికుల రోజు సందర్భంగా మళ్లీ విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పసుపు కలిపిన ఉసిరి రసం తాగితే?

ప్రేమ మాసాన్ని వేడుక జరుపుకోవడానికి దుబాయ్‌లో రొమాంటిక్ గేట్ వేలు

కామెర్లు వచ్చినవారు ఏం తినాలి? ఏం తినకూడదు?

మీ శరీరంలో ఈ సంకేతాలు కనిపిస్తున్నాయా? అయితే, గుండెపోటు వస్తుంది.. జర జాగ్రత్త!!

గుండెపోటు వచ్చే ముందు 8 సంకేతాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments