Webdunia - Bharat's app for daily news and videos

Install App

బెంగుళూరులో విషాదం : ఇంటి గోడ కూలి ఏడుగురు దుర్మరణం

Webdunia
గురువారం, 7 అక్టోబరు 2021 (08:34 IST)
బెంగుళూరు నగరంలో విషాదం జరిగింది. అక్కడ కురుస్తున్న భారీ వర్షాలకు ఓ ఇంటి గోడ కూలిన ఘటనలో ఏడుగురు మృత్యువాతపడ్డారు. ఈ విషాదకర ఘటన కర్ణాటక బెల్గాం తాలూకాలో బుధవారం జరిగింది. 
 
ఈ ఘటనలో ఏడు సంవత్సరాల చిన్నారితో సహా ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మరణించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. 
 
గోడ శిథిలాల నుంచి ముగ్గురిని తరలించారు. సంఘటనా స్థలంలోనే ఐదుగురు మృతి చెందగా.. ఇద్దరు చికిత్స కోసం ఆసుప్రతికి తరలిస్తుండగా మరణించారు. హెరెబాగేవాడి పోలీసులు ఘటనపై కేసు నమోదు చేశారు

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మిరాయ్‌లో మహేష్ బాబు రాముడిగా నటిస్తున్నారా? తేజ ఏమన్నారు?

చిత్రపరిశ్రమలో విపరీతమైన లింగ వివక్ష : నటి కృతి సనన్

దీర్ఘాయుష్మాన్ భవ.. తమ్ముడికి అన్నయ్య బర్త్ డే విషెస్

Pawan Singh: వివాదంలో పవన్ సింగ్.. హీరోయిన్ అంజలి నడుమును తాకాడు (video)

Pawan Kalyan: ఉస్తాద్ భగత్ సింగ్ పుట్టినరోజు పోస్టర్‌ విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments