Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైల్వే శాఖ నష్టపరిహారం ఇవ్వలేదు.. వాట్సాప్‌లో బెంగూళూరు యూత్ సూసైడ్ నోట్

బెంగుళూరుకు చెందిన ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. తన సూసైడ్ విషయాన్ని సోషల్ మీడియా ట్విట్టర్ ఖాతాలో వెల్లడించి ఆ తర్వాత బలవన్మరణానికి పాల్పడ్డాడు. పైగా, తన ఆత్మహత్యకు రైల్వేశాఖ కారణమని ఆ సూసైడ్ నోట్

Webdunia
బుధవారం, 25 జనవరి 2017 (09:18 IST)
బెంగుళూరుకు చెందిన ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. తన సూసైడ్ విషయాన్ని సోషల్ మీడియా ట్విట్టర్ ఖాతాలో వెల్లడించి ఆ తర్వాత బలవన్మరణానికి పాల్పడ్డాడు. పైగా, తన ఆత్మహత్యకు రైల్వేశాఖ కారణమని ఆ సూసైడ్ నోట్‌లో పేర్కొన్నాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
సిద్దాపుర గ్రామానికి చెందిన శరణప్ప తండ్రి మడివాళప్పకు చెందిన  148/5 టి 1 సర్వే నెంబర్‌లోని భూమిని రైల్వే శాఖ పోలీసులతో స్వాధీనం చేసుకుంది. అయితే స్వాధీనం చేసుకొన్న భూమికి డబ్బు ఇవ్వలేదు. దీంతో విరక్తి చెందిన శరణప్ప ఆత్మహత్య చేసుకున్నాడు. రైల్వే శాఖ స్వాధీనం చేసుకున్న భూమికి నష్టపరిహారం ఇవ్వలేదని అందుకే తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని శరణప్ప తన సూసైడ్ నోట్‌లో పేర్కొన్నాడు. దీనిపై పోలీసులు నమోదు చేసి కేసు దర్యాప్తు చేపట్టారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

#సింగిల్ సినిమాను పది మంది రిజెక్ట్ చేసినందుకు థ్యాంక్స్ చెప్పిన శ్రీవిష్ణు

కృష్ణ లీల తో వివి వినాయక్ కు తిరిగొచ్చిన కాలం అవుతుందా !

థియేటర్లపై తప్పుడు ప్రచారాలు నమ్మొద్దు: తెలంగాణ స్టేట్ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్

రీయూనియన్‌ కథతో రుష్య, మిర్నా మీనన్ జంటగా డాన్ బాస్కో

మహేంద్రగిరి వారాహి కోసం డబ్బింగ్ స్టార్ట్ చేసిన సుమంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

తర్వాతి కథనం
Show comments