Webdunia - Bharat's app for daily news and videos

Install App

బతుకుదెరువు కోసం వచ్చిన మహిళపై హెడ్‌ కానిస్టేబుల్‌ అత్యాచారం

బతుకుదెరువు కోసం పట్నానికి వచ్చిన ఓ మహిళపై హెడ్ కానిస్టేబుల్ బెదిరించి అత్యాచారం జరిపాడు. ఈ దారుణం దేశ ఐటీ నగరం బెంగుళూరులో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే... బతుకుదెరువు కోసం కర్ణాటక నుంచి నగరానికి

Webdunia
గురువారం, 8 జూన్ 2017 (10:37 IST)
బతుకుదెరువు కోసం పట్నానికి వచ్చిన ఓ మహిళపై హెడ్ కానిస్టేబుల్ బెదిరించి అత్యాచారం జరిపాడు. ఈ దారుణం దేశ ఐటీ నగరం బెంగుళూరులో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే... బతుకుదెరువు కోసం కర్ణాటక నుంచి నగరానికి వచ్చిన మహిళ(35) భర్తతో కలిసి మైలార్‌దేవ్‌పల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఓ కాలనీలో నివసిస్తోంది. భార్యాభర్తలిద్దరూ కూలీనాలి చేసుకుని జీవిస్తున్నారు.
 
ఈ క్రమంలో తాగుబోతు భర్త వేధిస్తున్నాడని పోలీసులకు నెలరోజుల క్రితం ఫిర్యాదు చేసింది. కేసు దర్యాప్తులో భాగంగా హెడ్‌ కానిస్టేబుల్‌ జి.పాల్‌కు ఆమెతో పరిచయం ఏర్పడగా దీన్ని ఆసరాగా చేసుకున్న అతడు అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పాల్‌పై కేసు నమోదు చేసి రాజేంద్రనగర్‌ పోలీస్‌స్టేషన్‌కు బదిలీ చేశారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments