Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేటి నుంచి దేశ వ్యాప్తంగా ప్లాస్టిక్ నిషేధం

Webdunia
శుక్రవారం, 1 జులై 2022 (07:36 IST)
నేటి దేశ వ్యాప్తంగా ప్లాస్టిక్ నిషేధం అమలుకానుంది. ఒకసారి వాడేసిన ప్లాస్టిక్ వస్తువులపై నిషేధం దేశ వ్యాప్తంగా శుక్రవారం నుంచి అమల్లోకి రానుంది. రాష్ట్ర ప్రభుత్వాలు నిషేధం అమలుపై ప్రచారం చేపట్టి.. తయారీ యూనిట్లు, పంపిణీ సంస్థలు, విక్రయాలు, నిల్వలను అరికట్టాలని కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖ అధికారులు కోరారు. 
 
పైగా, ఈ నిషేధాన్ని ఉల్లంఘించిన వారికి జరిమానా, జైలుశిక్ష లేదా రెండూ ఉంటాయన్నారు. ఈ నిషేధాన్ని పక్కాగా అమలు చేసేందుకు జాతీయ, రాష్ట్ర స్థాయిల్లో కంట్రోల్‌ రూంలు ఏర్పాటు చేస్తారు. 
 
అన్ని రాష్ట్రాల సరిహద్దుల్లో తనిఖీ కేంద్రాలను ఏర్పాటు చేయాల్సిందిగా ఆయా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను కోరారు. నిషేధానికి సహకరించే పౌరుల సహాయార్థం ఫిర్యాదుల పరిష్కార విభాగాన్ని కూడా రూపొందించారు. మొత్తంమీద ప్లాస్టిక్ వల్ల పర్యావరణానికి కలిగే హానిని కొంతమేరకు నివారించేందుకు ఈ తరహా కఠిన నిర్ణయం తీసుకున్నారు. 

సంబంధిత వార్తలు

బెంగుళూరు రేవ్ పార్టీలో తన పేరు రావటం పై జానీమాస్టర్ వివరణ..

కనీసం నా పిల్లలతో చాక్లెట్ పార్టీకి కూడా తీరికలేదు, రేవ్ పార్టీనా?: జానీ మాస్టర్ - video

రేవ్ పార్టీలో పట్టుబడ్డ అతడెవరో నాలాగే వున్నాడు: శ్రీకాంత్ మేకా

అబ్బాయిలూ ఇలా అమ్మాయిలకు ప్రపోజ్ చేస్తే చెంపలు చెళ్లుమంటాయి

పాయల్ రాజ్‌పుత్ పైన రక్షణ నిర్మాత ఫిలిం ఛాంబర్‌కు ఫిర్యాదు

కిడ్నీలకు మేలు చేసే చింతచిగురు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments