నేటి నుంచి దేశ వ్యాప్తంగా ప్లాస్టిక్ నిషేధం

Webdunia
శుక్రవారం, 1 జులై 2022 (07:36 IST)
నేటి దేశ వ్యాప్తంగా ప్లాస్టిక్ నిషేధం అమలుకానుంది. ఒకసారి వాడేసిన ప్లాస్టిక్ వస్తువులపై నిషేధం దేశ వ్యాప్తంగా శుక్రవారం నుంచి అమల్లోకి రానుంది. రాష్ట్ర ప్రభుత్వాలు నిషేధం అమలుపై ప్రచారం చేపట్టి.. తయారీ యూనిట్లు, పంపిణీ సంస్థలు, విక్రయాలు, నిల్వలను అరికట్టాలని కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖ అధికారులు కోరారు. 
 
పైగా, ఈ నిషేధాన్ని ఉల్లంఘించిన వారికి జరిమానా, జైలుశిక్ష లేదా రెండూ ఉంటాయన్నారు. ఈ నిషేధాన్ని పక్కాగా అమలు చేసేందుకు జాతీయ, రాష్ట్ర స్థాయిల్లో కంట్రోల్‌ రూంలు ఏర్పాటు చేస్తారు. 
 
అన్ని రాష్ట్రాల సరిహద్దుల్లో తనిఖీ కేంద్రాలను ఏర్పాటు చేయాల్సిందిగా ఆయా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను కోరారు. నిషేధానికి సహకరించే పౌరుల సహాయార్థం ఫిర్యాదుల పరిష్కార విభాగాన్ని కూడా రూపొందించారు. మొత్తంమీద ప్లాస్టిక్ వల్ల పర్యావరణానికి కలిగే హానిని కొంతమేరకు నివారించేందుకు ఈ తరహా కఠిన నిర్ణయం తీసుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akanda 2: ఏ సౌండ్ కు నవ్వుతానో.. నరుకుతానో నాకే తెలియదు అంటున్న బాలక్రిష్ణ

చెవిటి, మూగ అమ్మాయి ని ప్రేమించే యువకుడి గాథతో మోగ్లీ

Ram Charan : పెద్ది షూటింగ్ కోసం శ్రీలంకకు బయలుదేరిన రామ్ చరణ్

Revanth Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని ఆహ్వానించిన నారా రోహిత్

Heba Patel: పోస్ట్ ప్రొడక్షన్ ల్లో అనిరుధ్, హెబా పటేల్ మారియో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

తర్వాతి కథనం
Show comments