Webdunia - Bharat's app for daily news and videos

Install App

రేప్ చేయబోతే ప్రతిఘటించిందనీ చెవులు కత్తిరించేసిన కిరాతకులు

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మరో దారుణం జరిగింది. ఓ బాలికపై నలుగురు కామాంధులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. కానీ, బాలిక ఆ నలుగురు మృగాళ్లను ప్రతిఘటించింది. దీంతో ఆగ్రహానికి లోనైన కిరాతకులు.. ఆ బాలిక చ

Webdunia
శుక్రవారం, 6 జనవరి 2017 (13:45 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మరో దారుణం జరిగింది. ఓ బాలికపై నలుగురు కామాంధులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. కానీ, బాలిక ఆ నలుగురు మృగాళ్లను ప్రతిఘటించింది. దీంతో ఆగ్రహానికి లోనైన కిరాతకులు.. ఆ బాలిక చెవులు కత్తిరించేశారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...
 
యూపీలోని బాగ్‌పత్‌లో ఓ బాలిక తమ ఇంట్లో ఒంటరిగా నివశిస్తోంది. నలుగురు వ్యక్తులు బుధవారం రాత్రి అమ్మాయి ఇంటిలోకి చొరబడి  అత్యాచారానికి ప్రయత్నించారు. దీన్ని ఆ బాలిక ప్రతిఘటించింది. దీంతో ఆ కామాంధులు కిరాతకంగా చెవులు కోసేశారు. 
 
దీనిపై బాగ్‌పత్‌ బీజేపీ ఎంపీ సత్యపాల్‌ సింగ్‌ స్పందించారు. 'ఈ విషయం గురించి నేను ఎస్పీతో మాట్లాడాను. డిసెంబరు 31న ఈ ఘటన జరిగినట్లు ఆయన తెలిపారు. ఇరుగు పొరుగు ఇళ్లవారి మధ్య గొడవ అది. ఇంత ఆలస్యంగా ఫిర్యాదు చేశారంటే అర్థం చేసుకోవచ్చు అందులో నిజమెంతో..' అని ఎంపీ అన్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments