Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీని వణికిస్తున్న చలి-పులి.. 58 ఏళ్ల చరిత్రలో..?

Webdunia
సోమవారం, 2 నవంబరు 2020 (09:52 IST)
ఢిల్లీని కరోనా ఓ వైపు వణికిస్తుంటే.. మరోవైపు కాలుష్యం కూడా భయపెడుతోంది. వీటికి ప్రస్తుతం చలి కూడా తోడైంది. విజృంభిస్తున్న చలితో దేశ రాజధానివాసులు వణికిపోతున్నారు. ఈ ఏడాది అక్టోబర్‌ నెల అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదై రికార్డు సృష్టించాయి.

గత 58 ఏళ్లలో ఎన్నడూ లేని రీతిలో ఈ ఏడాది అక్టోబర్‌ నెలలో దేశ రాజధానిలో అత్యల్ప సగటు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.. ఢిల్లీలో గత గురువారం ( అక్టోబరు 26 వ తేదీ) 12.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. 
 
గత 26 ఏళ్లలో ఢిల్లీలో అక్టోబరు నెలలో నమోదైన అత్యల్ప సగటు ఉష్ణోగ్రత ఇది. ఢిల్లీలో, 1994 సంవత్సరంలో అక్టోబరు 31 వ తేదీన 12.3 డిగ్రీల సెల్సియస్ అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైంది.

అలాగే, 1962 , అక్టోబరు నెలలో 16.9 డిగ్రీల సెల్సియస్ అత్యల్ప సగటు ఉష్ణోగ్రత నమోదు కాగా, 58 ఏళ్ల తర్వాత ఢిల్లీలో ఈ ఏడాది అక్టోబరు నెలలో అత్యల్ప సగటు ఉష్ణోగ్రత 17.2 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది.

సంబంధిత వార్తలు

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments