Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాజీ సీఎం పీఏ అరెస్ట్.. ఎందుకంటే లక్షలు స్వాహా చేయడంతో..?

Webdunia
సోమవారం, 29 నవంబరు 2021 (20:34 IST)
తమిళనాడు మాజీ సీఎం కె. పళనిస్వామి పీఏ మణిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ పలువురు నిరుద్యోగ యువకుల నుంచి లక్షలాది రూపాయలు వసూలు చేసి మోసగించిన మాజీ సీఎం వ్యక్తిగత సహాయకుడు ప్రస్తుతం కటకటాల పాలయ్యాడు. 
 
వివరాల్లోకి వెళితే.. నైవేలి ప్రాంతానికి చెందిన తమిళ్ సెల్వన్ అనే వ్యక్తి రవాణా కార్పొరేషన్‌లో అసిస్టెంట్ ఇంజనీర్ ఉద్యోగం కోసం మణికి రూ. 17లక్షలు చెల్లించాడు. 
 
అయితే మణి ఆ వ్యక్తికి ఉద్యోగం ఇప్పించలేదు. దీంతో బాధితుడు తన డబ్బును తిరిగి ఇచ్చేయాలని డిమాండ్ చేయడంతో అందుకు నిరాకరించాడు. 
 
అంతేగాకుండా బాధితుడిని వేధించడం మొదలెట్టాడు. దీంతో పోలీసులకు బాధితుడు ఫిర్యాదు చేసాడు. ఈ ఫిర్యాదు ఆధారంగా క్రైం బ్రాంచ్ పోలీసులు పళని సామి పీఏను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం కేసు దర్యాప్తులో వుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

Unni Mukundan: ఉన్ని ముఖుందన్, దర్శకుడు జోషీ కలిసి భారీ ప్రాజెక్ట్

విజయ్ సేతుపతిని బెగ్గర్ గా మార్చిన పూరీ జగన్నాథ్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments