Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రేమను నిరూపించుకునేందుకు ప్రియుడి హెచ్.ఐ.వి రక్తాన్ని ఎక్కించుకున్న యువతి

Webdunia
శనివారం, 13 ఆగస్టు 2022 (13:40 IST)
తన ప్రేమను నిరూపించుకునేందుకు ఓ ప్రియురాలు మూర్ఖత్వపు పని చేసింది. ప్రేమను నిరూపించుకునేందుకు హెచ్.ఐ.వితో బాధపడుతున్న ప్రియుడి రక్తాన్ని ఎక్కించుకుంది. ఈ ఘటన అస్సాం రాష్ట్రంలోని గౌహతిలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
రాష్ట్రంలోని సౌల్‌కుచి జిల్లాలో 15 యేళ్ళ బాలికకు ఫేస్‌బుక్‌లో ఓ యువకుడు పరిచయమయ్యాడు. వారి పరిచయం కాస్త్ ప్రేమగా మాడింది. ఇది చివరకు గాఢ ప్రేమగా మారింది. దీంతో ఆ అబ్బాయితో కలిసి ఆమె అనేక సార్లు వెళ్ళిపోయింది. ఆ తర్వాత నచ్చజెప్పి మళ్లీ తల్లిదండ్రుల వద్దకు తీసుకొచ్చారు. దీంతో ఆమె తన ప్రేమను మరింత బలంగా నిరూపించుకోవాలని నిర్ణయం తీసుకుంది. 
 
ఆ తర్వాత ఇక ఏమాత్రం ఆలోచన చేయకుండా హెచ్.ఐ.వి.తో బాధపడుతున్న తన ప్రియుడి రక్తాన్ని సిరంజ్ ద్వారా బలవంతంగా బయటకు తీసింది. ఆ తర్వాత అదే రక్తాన్ని తన శరీరంలోకి ఎక్కించుకుంది. ఇపుడైనా తన ప్రేమను అర్థం చేసుకుని తన ప్రియుడితో పెళ్లి చేయాలని తల్లిదండ్రులను ప్రాధేయపడింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments