Webdunia - Bharat's app for daily news and videos

Install App

మధ్యప్రదేశ్ ఆస్పత్రి ఐసీయూలోకి ఆవు.. తరిమికొట్టేందుకు ఎవ్వరూ లేరు..

Webdunia
శనివారం, 19 నవంబరు 2022 (20:26 IST)
మధ్యప్రదేశ్ రాజ్‌గఢ్ జిల్లా ఆస్పత్రిలోకి అనుకోని అతిథి వచ్చింది. ఆస్పత్రిలోని ఐసీయూ వార్డులోకి ఆవు ప్రవేశించింది. అంతేగాకుండా.. ఐసీయూలోకి వచ్చిన ఆవును తరిమేందుకు అక్కడ ఎవ్వరూ లేకపోవడంతో పేషెంట్లు షాక్‌కు గురయ్యారు. 
 
సోషల్ మీడియాలో ఈ ఘటనకు సంబంధించిన వీడియో బాగా వైరల్ అయ్యింది. ఈ ఘటనతో సెక్యూరిటీ గార్డుతో సహా ముగ్గురు ఉద్యోగులను విధుల నుంచి తొలగించారు.
 
ఈ వీడియోకు నెటిజన్ల నుంచి ఆదరణ రావడంతో ఆరోగ్య శాఖ సిబ్బంది అంతా ఉలిక్కిపడ్డారు. సీనియర్‌ ఆరోగ్య శాఖ అధికారులు రంగంలోకి దిగి ముగ్గురు ఉద్యోగులను తొలగించారు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments