Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాకిస్థాన్ డ్రగ్స్ మాఫియా.. గుజరాత్‌లోని మోర్బీలో భారీ స్థాయిలో డ్రగ్స్

Webdunia
సోమవారం, 15 నవంబరు 2021 (12:11 IST)
పాకిస్థాన్ డ్రగ్స్ మాఫియాను పోలీసులు గుర్తించారు. గుజరాత్‌లోని మోర్బీ జిల్లాలో భారీస్థాయిలో డ్రగ్స్‌ పట్టుకున్నారు ఏటీఎస్ అధికారులు. మలియా మియానా నుంచి 120 కిలోల డ్రగ్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ డ్రగ్స్ మార్కెట్ ధర రూ.600 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. డ్రగ్స్ ముఠాకు చెందిన నలుగురుని కూడా అరెస్ట్ చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు.
 
ఇది ఖలీద్ బక్ష్‌కు సంబంధించిన డ్రగ్స్‌గా గుర్తించారు పోలీసులు. ఈ డ్రగ్స్ పాకిస్థాన్ నుండే భారత్‌కు వచ్చినట్లుగా తెలుస్తుంది. ఈ కేసులో బయటకు వస్తున్న ఖలీద్ అనే వ్యక్తికి నేరుగా ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్‌తో పరిచయం ఉన్నట్లుగా తెలుస్తుంది. భారత్‌కు పంపిన ఈ డ్రగ్స్‌కు సంబంధించిన స్క్రిప్ట్‌ను దుబాయ్‌లో రచించినట్లు సమాచారం.
 
దుబాయ్‌లోని సోమాలియా క్యాంటీన్‌లో పాకిస్థాన్ మాఫియా ఖలీద్ ఇద్దరు భారతీయ స్మగ్లర్లు జబ్బార్, గులామ్‌లను కలిశాడు. పోలీసులు ఇద్దరినీ అరెస్ట్ చేసినట్లు తెలుస్తుంది. పాకిస్థానీ డ్రగ్స్ మాఫియా ఖలీద్ భారత్‌కు భారీ ఎత్తున డ్రగ్స్ సరఫరా చేసేందుకు ఇంతకుముందు కూడా అనేకసార్లు ప్రయత్నించాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments