Webdunia - Bharat's app for daily news and videos

Install App

అక్కడ మూడు రోజుల పాటు మద్యం షాపులు బంద్

Webdunia
గురువారం, 1 డిశెంబరు 2022 (15:50 IST)
ఢిల్లీలో మూడు రోజుల పాటు మద్యం షాపులు మూతపడనున్నాయి. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో మూడు రోజుల పాటు లిక్కర్ విక్రయాలు బంద్ కానున్నాయి. ఈ నెల 4వ తేదీన మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరుగనున్నాయి. 
 
ఈ నేపథ్యంలో శుక్రవారం సాయంత్రంతో ఎన్నికల ప్రచారం ముగియనుంది. దీంతో శుక్రవారం సాయంత్రం 5.30 గంటల నుంచి డిసెంబరు 4వ తేదీన సాయంత్రం 5.30 గంటల వరకు మద్యం షాపులతో పాటు వాటి అనుబంధ బార్లు, సేల్ ఔట్‌లెట్స్‌లు మూతపడనున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలను జారీచేసింది. 
 
ఈ మూడు రోజుల పాటు అనధికారికంగా ఎవరూ మద్యంను నిల్వ చేయడం లేదా తరలించడంగానీ చేయకుండా పోలీసులు ఎక్సైజ్ సిబ్బంది చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. మరోవైపు. ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఈ నెల 7వ తేదీన జరుగనుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పచ్చని జీవితంలో నిప్పులు పోసిన కేన్సర్: టీవీ నటి దీపిక కాకర్‌కు లివర్ కేన్సర్

రొమాంటిక్ కామెడీ చిత్రంలో జాన్వీ కపూర్ - అందాల ఆరబోత?

Gaddar Awards: సినిమాలు చూడకుండా గద్దర్ అవార్డులు ప్రకటించారా?

ఈ లోకంలో నాలాంటి వారు : ఇళయరాజా

షష్టిపూర్తి కథను నమ్మాను, అందుకే మ్యూజిక్ ఇచ్చాను - ఇళయరాజా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

తర్వాతి కథనం
Show comments