Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీలో 50 శాతం విద్యుత్ చార్జీలను తగ్గించిన కేజ్రీవాల్!

Webdunia
బుధవారం, 25 ఫిబ్రవరి 2015 (18:02 IST)
ఢిల్లీ వాసులకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తొలి కానుక అందించారు. తమ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్నట్టుగా విద్యుత్ చార్జీలను 50 శాతం మేరకు తగ్గించాలని నిర్ణయం తీసుకున్నారు.
 
నెలకు 400 యూనిట్ల వరకు వినిగియోగించుకునే వారికి ఈ తగ్గింపు వర్తించనుంది. దాంతోపాటు అసెంబ్లీ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన నెలకు 20,000 లీటర్ల మంచి నీరును కూడా ఒక్కో ఇంటికి సరఫరా చేయబోతున్నారు. 
 
ఇదే అంశంపై ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ శిశోడియా మీడియాతో మాట్లాడుతూ... 90 శాతం గృహా వినియోగదారులకు తగ్గించిన విద్యుత్ ఛార్జీలు వర్తిస్తాయన్నారు. 400 కంటే ఎక్కువ ఉపయోగిస్తే పూర్తి బిల్లు చెల్లించాలన్నారు. విద్యుత్ ఛార్జీల తగ్గింపు ఆదేశం మార్చి ఒకటో తేదీ నుంచి అమల్లోకి వస్తుందన్నారు. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments