Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీజేపీ సీనియర్ నేత అరుణ్ జైట్లీ కన్నుమూత

Webdunia
శనివారం, 24 ఆగస్టు 2019 (12:52 IST)
బీజేపీ సీనియర్ నేత అరుణ్ జైట్లీ కన్నుమూశారు. కేంద్ర మాజీ మంత్రి అయిన అరుణ్ జైట్లీ ఎయిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. క్యాన్సర్, మూత్రపిండాల రుగ్మతలతో బాధపడ్డ ఆయన ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో కన్నుమూశారు. ఆయన మరణ వార్తతో బీజేపీ శ్రేణులు విషాదంలో మునిగిపోయాయి.
 
శనివారం మధ్యాహ్నం 12.07 గంటలకు ఆయన తుదిశ్వాస విడిచారని వైద్యులు వెల్లడించారు. ఈనెల 9వ తేదీని జైట్లీ ఎయిమ్స్‌లో అడ్మిట్ అయ్యారని... సీనియర్ వైద్యుల బృందం ఆయనకు చికిత్స అందించిందని ఎయిమ్స్ యాజమాన్యం ప్రకటించింది. మరణించేనాటికి అరుణ్ జైట్లీకి 66 సంవత్సరాలు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

Adivi Sesh : డకాయిట్ డబ్బింగ్ టెస్ట్ పూర్తి చేసిన అడివి శేష్

మోగ్లీ 2025 కోసం 15 రోజుల భారీ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్‌ పూర్తి

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments