Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీజేపీ సీనియర్ నేత అరుణ్ జైట్లీ కన్నుమూత

Webdunia
శనివారం, 24 ఆగస్టు 2019 (12:52 IST)
బీజేపీ సీనియర్ నేత అరుణ్ జైట్లీ కన్నుమూశారు. కేంద్ర మాజీ మంత్రి అయిన అరుణ్ జైట్లీ ఎయిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. క్యాన్సర్, మూత్రపిండాల రుగ్మతలతో బాధపడ్డ ఆయన ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో కన్నుమూశారు. ఆయన మరణ వార్తతో బీజేపీ శ్రేణులు విషాదంలో మునిగిపోయాయి.
 
శనివారం మధ్యాహ్నం 12.07 గంటలకు ఆయన తుదిశ్వాస విడిచారని వైద్యులు వెల్లడించారు. ఈనెల 9వ తేదీని జైట్లీ ఎయిమ్స్‌లో అడ్మిట్ అయ్యారని... సీనియర్ వైద్యుల బృందం ఆయనకు చికిత్స అందించిందని ఎయిమ్స్ యాజమాన్యం ప్రకటించింది. మరణించేనాటికి అరుణ్ జైట్లీకి 66 సంవత్సరాలు. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments