Webdunia - Bharat's app for daily news and videos

Install App

అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న భారత్... అంతా మోడీ శ్రమ ఫలితమే.. జైట్లీ వ్యాఖ్య

Webdunia
శుక్రవారం, 22 మే 2015 (13:00 IST)
ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల వరుసలో భారత్ చేరిపోయిందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. అంతా మోడీ శమ ఫలితమేనని ఆయన వ్యాఖ్యానించారు. ఎన్డీఏ ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ఢిల్లీలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో అరుణ్ జైట్లీ ప్రసంగించారు. 
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సంవత్సర పాలనలో తమ ప్రభుత్వం సాధించిన లక్ష్యాలను వివరించారు. మోడీ ప్రధాని అయ్యాక భారత్ కొత్త శక్తిని సంతరించుకుందని పేర్కొన్నారు. ప్రస్తుతం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో భారత్ చేరిందని వివరించారు. ఇంకా అభివృద్ధి చేసేందు కోసం ఈ ఏడాదిలో ప్రధాని 18 దేశాల్లో పర్యటించాని చెప్పారు.
 
దేశంలో ఆత్మహత్య చేసుకునే రైతులకు కుటుంబాలకు ఇచ్చే పరిహారాన్ని పెంచామని, ఏడాదిలో నక్సల్స్ హింస 22 శాతం తగ్గిందని వెల్లడించారు. జమ్ము కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలను శాంతియుతంగా నిర్వహించామని, ఆర్థికలోటును తగ్గించడంలో విజయవంతమైనట్లు జైట్లీ చెప్పుకొచ్చారు. నగదు బదిలీ పథకంలో లోపాలను సరిచేశామని వివరించారు.

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments