Webdunia - Bharat's app for daily news and videos

Install App

చీటింగ్ కేసులో కేంద్ర సహాయ మంత్రికి అరెస్టు అరెస్టు

Webdunia
గురువారం, 17 నవంబరు 2022 (10:41 IST)
ఒక చీటింగ్ కేసులో కేంద్ర సహాయ మంత్రిగా ఉన్న నిశిత్ ప్రామాణిక్‌కు బెంగాల్ కోర్టు ఒకటి అరెస్టు వారెంట్ జారీచేసింది. బెంగాల్‌లోని అలీపూర్‌దువార్ రైల్వే స్టేషన్ పరిధిలో బంగారం దుకాణంలో, బీర్‌పాడాలోని రెండు బంగారు దుకాణాల్లో 2009లో చోరీ జరిగింది. ఈ కేసుల్లో ప్రామాణిక్‌తో పాటు మరో వ్యక్తి నిందితులుగా ఉన్నారు. ఈ కేసు విచారణ గత 13 యేళ్లుగా సాగుతోంది. 
 
ఈ నేపథ్యంలో అలీపూర్‌దువార్ జ్యూడిషియల్ మేజిస్ట్రేట్ కోర్టు బుధవారం ఈ కేసును విచారించి కేంద్ర మంత్రికి అరెస్టు వారెంట్ జారీచేసింది. ఈ వారెంట్ జారీ నేపథ్యంలో తమ తదుపరి చర్య ఏంటో ప్రామాణిక్ తరపు న్యాయవాది దులాల్ ఘోష్ వెల్లడించేందుకు నిరాకరించారు. 
 
కాగా, బెంగాల్ హైకోర్టు ఆదేశం మేరకు ఉత్తర 24 పరగణాల జిల్లా ఎంపీ/ఎమ్మెల్యేల కోర్టు నుంచి ఈ కేసును అలీపూర్‌దువార్ కోర్టుకు బదిలీ చేశారు. కాగా, ఈ కేసులో నిందితుడిగా ఉన్న ప్రామాణిక్ గత 2019 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందారు. ఆ తర్వాత ఆయనకు కేంద్ర మంత్రివర్గంలో సహాయ మంత్రిగా చోటు దక్కింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రామ్ చరణ్ కు బదులు విజయ్ దేవరకొండ కు చాన్స్ వచ్చిందా ?

Manchu Manoj: మళ్లీ వార్తల్లో మంచు మనోజ్.. అడవుల్లో సెలెబ్రీటీలు వుండకూడదని? (video)

పైరసీ వచ్చినా తండేల్‌ వంద కోట్ల క్లబ్ కు చేరింది, అయినా ఆవేదనలో నిర్మాతలు

విశ్వక్ సేన్ లైలా తో మార్కెట్ ఒక్కసారిగా పడిపోయిందా !

డేటింగ్ పుకార్ల మధ్య, సమంతా సెలీనా గోమెజ్ సాహిత్యాన్ని పంచుకుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments