Webdunia - Bharat's app for daily news and videos

Install App

పుల్వామాలో ఎన్‌కౌంటర్.. ముగ్గురు ఉగ్రవాదుల హతం

Webdunia
సోమవారం, 21 ఆగస్టు 2023 (17:29 IST)
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని పుల్వామాలో సోమవారం ఎన్‌కౌంటర్ జరిగింది. ఇందులో తీవ్రవాద సంస్థ లష్కర్ తోయిబా సంస్థకు చెందిన అగ్ర నేతతో పాటు ఇద్దరు తీవ్రవాదులు హతమయ్యారు. నిఘా వర్గాల పక్కా సమాచారంతో భారత సైన్యం ఈ ఆపరేషన్‌ చేపట్టి పైచేయి సాధించింది. ఈ నెల 5వ తేదీన కుల్గాం జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు జవాన్లు ప్రాణాలు కోల్పోయిన విషయం తెల్సిందే. దీనికి భారత సైన్యం ప్రతీకారం తీర్చుకుంది. 
 
ఈ ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన తీవ్రవాదుల మృతదేహాలను గుర్తించాల్సివుంది. పరిగామ్ గ్రామంలో ఉగ్రవాదులు సంచరిస్తున్నట్టు కేంద్ర నిఘా వర్గాలు నుంచి ఆర్మీ అధికారులకు పక్కా సమాచారం అందింది. దీంతో భద్రతా దళాలు ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ క్రమంలో తారసపడిన తీవ్రవాదులు సైన్యంపై కాల్పులు జరిపాయి. ప్రతిగా సైన్యం కూడా జరిపిన కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు ప్రాణాలు కోల్పోయారని ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. అలాగే, ఒక జవాను గాయపడ్డారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా మనసుకు చేరువైన పాత్ర ఏదీ లేదు : పవన్ కళ్యాణ్

హీరో విజయ్ దేవరకొండపై అట్రాసిటీ కేసు

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments