Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆర్మీని వదలని కరోనా.. జవాను ఆత్మహత్య.. హెడ్‌క్వార్టర్స్ మూసివేత..

Webdunia
శుక్రవారం, 15 మే 2020 (16:50 IST)
కరోనా మహమ్మారి రోజు రోజుకీ విస్తరిస్తోంది. తాజాగా దేశ రాజధాని ఢిల్లీలోని సేనా భవన్‌లోని ఆర్మీ హెడ్‌క్వార్టర్స్‌‌ను కరోనా కారణంగా మూసేవేశారు. హెడ్‌క్వార్టర్స్‌లో విధులు నిర్వర్తించే ఒక ఆర్మీ జవాన్‌కు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. దీంతో ఆ కార్యాలయాన్ని మూసేసి.. ఫ్యుమిగేషన్‌, శానిటేషన్‌ చేశారు. కరోనా లక్షణాలతో బాధపడుతున్న ఆర్మీ జవాన్‌కు మే 13న పరీక్షలు నిర్వహించగా అతనికి పాజిటివ్‌ అని తేలింది. 
 
దీంతో అతినిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. కానీ అక్కడ ఆర్మీ జవాన్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ ఆర్మీ జవాన్‌ ఇప్పటికే ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లు ఆర్మీ ఉన్నతాధికారులు తెలిపారు. తుపాకీతో తనకు తానే కాల్చుకుని జవాన్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇకపోతే..  కోవిడ్‌-19తో పోరాడేందుకు ఆర్మీ సిద్ధంగా ఉందని ఆర్మీ చీఫ్‌ జనరల్‌ ఎంఎం నరవాణే స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ ఈ వైరస్‌పై పోరాటం చేసేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఫోటోలు తీయొద్దు.. అసహనం వ్యక్తం చేసిన సమంత- వీడియో వైరల్

కుబేర కు సీక్వెల్ వుండదు - లీడర్ కి సీక్వెల్ ఇప్పట్లో చేయలేం : శేఖర్ కమ్ముల

Sidhu : చివరి షెడ్యూల్లో సిద్ధు జొన్నలగడ్డ తెలుసు కదా - సైమల్టేనియస్‌గా డబ్బింగ్

Ram Charan: పుష్ప 2 ఫైట్ మాస్టర్ నబాకాంత్ తో పెద్ది లో రామ్ చరణ్ ట్రైన్ యాక్షన్ షూటింగ్

మై హోమ్ అవతార రెసిడెంట్స్ లో సందడిగా తమ్ముడు ఫస్ట్ లిరికల్ సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 8 రకాల దోసెలు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

ఫ్రైడ్ చికెన్ తరచూ తింటే ఏమవుతుందో తెలుసా?

విడిగా విక్రయించే టీలో కల్తీ, కనిపెట్టడం ఎలాగో తెలుసుకోండి

ఒక్కసారి బెల్లం టీ తాగి చూడండి

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments