Webdunia - Bharat's app for daily news and videos

Install App

సామాజిక మాధ్యమాల్లోనూ హుషారుగా... ట్విట్టర్‌లో కలాం చివరి ట్వీట్స్..

Webdunia
మంగళవారం, 28 జులై 2015 (10:01 IST)
శాస్త్రవేత్తగా ఎదిగి, రాష్ట్రపతిగా దేశానికి సేవ చేసిన ఏపీజే అబ్దుల్ కలాం మారుతున్న కాలానికగుణంగా మారుతూనే వచ్చారు. అంతేకాక శాస్త్ర, సాంకేతిక రంగాలకు కొత్త జవసత్వాలను నింపిన కలాం సామాజిక మాధ్యమాల్లోనూ హుషారుగానే ఉన్నారు. 
 
కీలక సందర్భాలతో పాటు, తన కార్యక్రమాలపై ఆయన నిత్యం తన ట్విట్టర్ అకౌంట్ ను అప్ డేట్ చేసేవారు. సోమవారం షిల్లాంగ్ వెళుతున్న సందర్భాన్ని కూడా ఆయన తన ట్విట్టర్‌లో ప్రస్తావించారు. నివాసయోగ్యమైన గ్రహం భూమి... అనే అంశంపై మాట్లాడేందుకు షిల్లాంగ్ వెళుతున్నాను. శ్రీజన్ పాల్ సింగ్, శర్మ కూడా వస్తున్నారు.. అంటూ ఆయన ట్వీట్ చేశారు. ఇదే తన చివరి ట్వీట్ అవుతుందని ఆయనకు తెలయదు కాబోలు.

రేపటి నుండి పుష్పపుష్ప జపం చేస్తారంటూ తాజా అప్డేట్ ఇచ్చిన సుకుమార్

విరాజ్ అశ్విన్ క్లాప్ తో ఆర్ట్ మేకర్స్ చిత్రం ప్రారంభం

ఐవీఎఫ్ ద్వారా తల్లి కాబోతోన్న మెహ్రీన్...

డీప్ ఫేక్ వీడియో కేసు.. ముంబైకి వెళ్లిన రష్మిక మందన్న.. ఎందుకో తెలుసా?

ధర్మం కోసం యుద్ధం ప్రకటించిన హరిహర వీరమల్లు - తాజా అప్ డేట్

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

స్ట్రాబెర్రీలను తింటే కిడ్నీలకు కలిగే లాభాలు ఏమిటి? నష్టాలు ఏమిటి?

చిటికెడు ఉప్పు వేసిన మంచినీరు ఉదయాన్నే తాగితే ప్రయోజనాలు ఏంటి?

Show comments