Webdunia - Bharat's app for daily news and videos

Install App

165 వెటర్నరీ అంబులెన్స్ యూనిట్ల ప్రారంభం.. చిన్నపాటి ల్యాబ్ కూడా..

Webdunia
బుధవారం, 25 జనవరి 2023 (23:19 IST)
దేశంలో మొట్టమొదటిగా ప్రత్యేకమైన వెటర్నరీ అంబులెన్స్‌లను అందించే కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిన ఏడాదిన్నర తర్వాత ఏపీ సర్కారు బుధవారం రాష్ట్రవ్యాప్తంగా జంతువులకు తక్షణ ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలను అందించే లక్ష్యంతో రెండవ దశను ప్రారంభించింది. ఇందులో చిన్నపాటి ల్యాబ్ కూడా వుంటుంది. 
 
ఏపీ సీఎం జగన్ తాజాగా అదనంగా 165 వెటర్నరీ అంబులెన్స్ యూనిట్లను జెండా ఊపి ప్రారంభించారు. దీంతో ప్రభుత్వం రూ.240.69 కోట్లతో మొత్తం 340 వెటర్నరీ అంబులెన్స్‌లతో నాణ్యమైన వైద్యసేవలు అందించనుంది.
 
ప్రాథమిక వైద్య సేవలతో పాటు, పశువైద్య అంబులెన్స్‌లు జంతువులు, గొర్రెలు, మేకలు, పెంపుడు జంతువులకు చిన్న శస్త్రచికిత్సలు చేయడానికి కూడా రూపొందించబడ్డాయి. మే 2021లో అత్యాధునిక సౌకర్యాలతో వెటర్నరీ అంబులెన్స్‌లను తొలివిడతలో భాగంగా 175 అంబులెన్స్ యూనిట్లను ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించిన సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kajol Durga Puja 2025 viral video, నటి కాజోల్‌ను తాకరాని చోట తాకాడంటూ...

Patriot : మమ్ముట్టి, మోహన్‌లాల్ చిత్రం పేట్రియాట్ హైదరాబాద్‌లో షెడ్యూల్

Priyadarshi: మిత్ర మండలి కుటుంబ సమేతంగా చూడదగ్గ ఎంటర్‌టైనర్.. ప్రియదర్శి

శ్రీ విష్ణు, రామ్ అబ్బరాజు కాంబినేషన్ లో రెండవ చిత్రం ప్రారంభం

Sri Vishnu: నక్సలైట్‌ లీడర్‌ కామ్రేడ్ కళ్యాణ్ గా శ్రీ విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడే ఆహార పదార్థాలు ఏమిటి?

Best Foods: బరువు తగ్గాలనుకునే మహిళలు.. రాత్రిపూట వీటిని తీసుకుంటే?

నాట్స్ మిస్సౌరీ విభాగం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

మాతృభూమిపై మమకారాన్ని చాటిన వికసిత భారత్ రన్

ఉపవాసం సులభతరం: మీ వ్రత మెనూలో పెరుగును చేర్చడానికి 5 కారణాలు

తర్వాతి కథనం
Show comments