Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్ గెలుపు.... పాకిస్థాన్‌పై మరో సర్జికల్ స్ట్రైక్ : అమిత్ షా

Webdunia
సోమవారం, 17 జూన్ 2019 (13:50 IST)
ఐసీసీ ప్రపంచ కప్ టోర్నీలో భాగంగా మాంచెష్టర్‌లో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్‌ జట్టుపై భారత్ విజయభేరీ మోగించింది. డ‌క్‌వ‌ర్త్ లూయిస్ ప‌ద్ధ‌తి ప్ర‌కారం కోహ్లీ సేన 89 ర‌న్స్ తేడాతో పాక్‌పై నెగ్గింది. ఈ విజయంపై భారత మాజీ క్రికెటర్లతో పాటు.. కేంద్ర మంత్రులు కూడా సోషల్ మీడియా వేదికగా అభినందనలు కురిపిస్తున్నారు. 
 
ముఖ్యంగా, కేంద్ర హోం మంత్రి అమిత్ షా ట్వీట్‌ చేస్తూ పాక్‌పై భారత్ విజయం మరో సర్జికల్ స్ట్రైక్స్‌ అని అభివర్ణించారు. అంటే పాకిస్థాన్‌పై ఇది మ‌రో దాడి అని, దాని ఫ‌లితం కూడా అలాగే ఉంద‌న్నారు. 
 
పాక్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో అద్భుతంగా రాణించిన టీమిండియా ఆట‌గాళ్ల‌కు షా అభినందనలు తెలిపారు. ప్ర‌తి భార‌తీయుడు ఈ విజయాన్ని ప‌ట్ల గ‌ర్వంగా ఫీలవుతున్నారనీ, ఈ విజ‌యాన్ని ప్ర‌తి ఒక్క‌రూ సెల‌బ్రేట్ చేసుకుంటున్నార‌న్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments