Webdunia - Bharat's app for daily news and videos

Install App

పొలంలో అర్ధనగ్నంగా బాలిక మృతదేహం.. గోళ్లతో రక్కిన మరకలు..

Webdunia
బుధవారం, 3 మార్చి 2021 (13:58 IST)
యూపీలో మహిళలు, బాలికలపై లైంగిక దాడి ఘటనలు కొనసాగుతున్నాయి. అలీగఢ్‌ జిల్లాలో మైనర్‌ బాలికపై లైంగిక దాడి అనంతరం దారుణంగా హత్య చేసిన ఘటన కలకలం రేపింది. బాలిక మృతదేహంపై గోళ్లతో రక్కిన మరకలున్నాయి. బాధితురాలిని పంటపొలంలోకి లాక్కెళ్లి దుండగులు దారుణానికి ఒడిగట్టారు.
 
పొలంలో అర్ధనగ్నంగా పడి ఉన్న బాలిక మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనుమానితులుగా భావిస్తున్న 12 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని ప్రశ్నిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశామని స్ధానిక పోలీసులు వెల్లడించారు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం