Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమెరికాలో కలవరపెడుతున్న భారతీయ విద్యార్థుల మృతులు... తాజాగా మరొకరు మృతి!!

ఠాగూర్
శుక్రవారం, 2 ఫిబ్రవరి 2024 (08:30 IST)
అమెరికాలో భారతీయ విద్యార్థుల మరణాలు కలవరపాటుకు గురిచేస్తున్నాయి. గత వారంలో రోజుల్లో ముగ్గురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. తాజాగా మరో విద్యార్థి చనిపోయాడు. వరుసగా సంభవిస్తున్న ఈ మృతులు అమెరికా అధికారులతో పాటు.. భారత రాయబార కార్యాలయ అధికారులను సైతం ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఈ తాజా మృతి కేసు వివరాలను పరిశీలిస్తే, శ్రేయాస్ రెడ్డి బెనిగెరి అని విద్యార్థి ఒహియోలోని సిన్సినాటిలో విగతజీవిగా కనిపించాడు. అమెరికాలో భారతీయ విద్యార్థి చనిపోవడం ఇది మూడోసరి. శ్రేయాస్ రెడ్డి మరణానికి కారణం తెలియాల్సివుంది.
 
కాగా, శ్రేయాస్ లిండర్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో చదువుతున్నాడు. శ్రేయాస్ మృతిపై న్యూయార్క్‌లోని భారతీయ రాయబార కార్యాలయం ప్రగాఢ సానుభూతిని, అతని కుటుంబ సభ్యులకు తమ సంతాపాన్ని తెలిపింది. కాగా, ఈ వారంలో వివేక్ సైనీ, నీల్ ఆచార్య అనే ఇద్దరు భారతీయ విద్యార్థులు కూడా ప్రాణాలు కోల్పోయిన విషయం తెల్సిందే. తాజాగా మృతి చెందిన శ్రేయాస్ రెడ్డి మృతికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియల్సివుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ANR: మళ్ళీ తెరమీద 68 సంవత్సరాల మాయాబజార్ రీరిలీజ్

ఆకట్టుకుంటోన్న విజయ్ ఆంటోనీ కొత్త చిత్రం లాయర్ టైటిల్ పోస్టర్

Cannes 2025 : కేన్స్ లో ఎం4ఎం చిత్రం స్క్రీనింగ్, మోహన్, జో శర్మకు రెడ్ కార్పెట్‌ గౌరవం

Pawan: పవన్ గారికి నటనేకాదు వయొలిన్ వాయించడమూ, బుక్ రీడింగ్ తెలుసు : ఎం.ఎం. కీరవాణి

War2 teser: వార్ 2 టీజర్ వచ్చేసింది - రా ఏజెంట్ల మధ్య వార్ అంటూ కథ రిలీవ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments