Webdunia - Bharat's app for daily news and videos

Install App

విశాఖపట్నం ఆర్కే బీచ్‌లో తొలి ఫ్లోటింగ్ సీ బ్రిడ్జ్ ప్రారంభం

సెల్వి
సోమవారం, 26 ఫిబ్రవరి 2024 (10:12 IST)
Floating bridge
కేరళలోని త్రిస్సూర్‌లోని చవక్కడ్ బీచ్‌లో ఫ్లోటింగ్ సీ బ్రిడ్జ్ (ఎఫ్ఎస్‌బి) ప్రారంభించబడింది. ఈ టూరిజం స్పాట్ ప్రస్తుతం ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. అలాగే తాజాగా విశాఖపట్నంలోని ఆర్కే బీచ్‌లో తేలియాడే వంతెనను పర్యాటకులకు అందుబాటులోకి తెచ్చారు. 
 
ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం రూ. 1.6 కోట్ల పెట్టుబడితో నిర్మించిన వంతెనను ఆదివారం రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి, మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌లు ప్రారంభించారు.
 
ఫ్లోటింగ్ సీ బ్రిడ్జ్ ఆర్కే బీచ్‌లోని కుర్సురా సబ్‌మెరైన్ మ్యూజియం సమీపంలో ఉంది. కేరళలోని త్రిసూర్‌లోని చవక్కాడ్ బీచ్‌లో ఉన్న వంతెన తరహాలో దీనిని రూపొందించారు. 
 
ఈ బ్రిడ్జి ద్వారా పర్యాటకులు సముద్రంలోకి 100 మీటర్లు నడవవచ్చు. ముంబైకి చెందిన సాంకేతిక నిపుణులు ఈ ప్రాజెక్ట్‌ను ఇన్‌స్టాల్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సారీ మాత్రమే చెప్పగలను... ఎక్కువ అంచనా వేసి బోల్తాపడ్డాం : మణిరత్నం

Nidhi: రాజా సాబ్ తో గ్లామర్ డోస్ పెంచుకున్న నిధి అగర్వాల్

నా పర్సనల్ లైఫ్ కూడా చాలా చోట్ల కనెక్ట్ అయ్యింది : అనంతిక

థ్రిల్లర్ నేపథ్యంలో సిద్ధార్థ్, శ్రీ గణేష్, అరుణ్ విశ్వ చిత్రం 3 BHK

విజయ్ ఆంటోనీ మార్గన్ నుంచి సోల్ ఆఫ్ మార్గన్’ లిరికల్ వీడియో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముకపుష్టికి ఎండుఖర్జూరం పాలు తాగితే...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

తర్వాతి కథనం
Show comments