విశాఖపట్నం ఆర్కే బీచ్‌లో తొలి ఫ్లోటింగ్ సీ బ్రిడ్జ్ ప్రారంభం

సెల్వి
సోమవారం, 26 ఫిబ్రవరి 2024 (10:12 IST)
Floating bridge
కేరళలోని త్రిస్సూర్‌లోని చవక్కడ్ బీచ్‌లో ఫ్లోటింగ్ సీ బ్రిడ్జ్ (ఎఫ్ఎస్‌బి) ప్రారంభించబడింది. ఈ టూరిజం స్పాట్ ప్రస్తుతం ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. అలాగే తాజాగా విశాఖపట్నంలోని ఆర్కే బీచ్‌లో తేలియాడే వంతెనను పర్యాటకులకు అందుబాటులోకి తెచ్చారు. 
 
ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం రూ. 1.6 కోట్ల పెట్టుబడితో నిర్మించిన వంతెనను ఆదివారం రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి, మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌లు ప్రారంభించారు.
 
ఫ్లోటింగ్ సీ బ్రిడ్జ్ ఆర్కే బీచ్‌లోని కుర్సురా సబ్‌మెరైన్ మ్యూజియం సమీపంలో ఉంది. కేరళలోని త్రిసూర్‌లోని చవక్కాడ్ బీచ్‌లో ఉన్న వంతెన తరహాలో దీనిని రూపొందించారు. 
 
ఈ బ్రిడ్జి ద్వారా పర్యాటకులు సముద్రంలోకి 100 మీటర్లు నడవవచ్చు. ముంబైకి చెందిన సాంకేతిక నిపుణులు ఈ ప్రాజెక్ట్‌ను ఇన్‌స్టాల్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Yuzvendra Chahal: తన భార్య హరిణ్య కు సర్‌ప్రైజ్ ఇచ్చిన రాహుల్ సిప్లిగంజ్

Rajamouli: వారణాసి కథపై రాజమౌళి విమర్శల గురించి సీక్రెట్ వెల్లడించిన వేణుస్వామి !

Thaman: సంగీతంలో విమర్శలపై కొత్తదనం కోసం ఆలోచనలో పడ్డ తమన్ !

సినిమా బడ్జెట్ రూ.50 లక్షలు - వసూళ్లు రూ.100 కోట్ల దిశగా...

ద్రౌపది 2 నుంచి ద్రౌపది దేవీగా రక్షణ ఇందుచూడన్ ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

తర్వాతి కథనం
Show comments