Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోయంబత్తూర్ ఆటో డ్రైవర్ వెరైటీ సెలబ్రేషన్: ''అమ్మ'' కోసం రూపాయికే ఆటో సవారీ!

Webdunia
మంగళవారం, 24 మే 2016 (16:57 IST)
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఆ రాష్ట్ర ప్రజలు మళ్లీ అమ్మకే పట్టం కట్టారు. ''అమ్మ'' గెలుపును పండగ చేసుకుంటారు. కార్యకర్తలు, అభిమానులు మళ్లీ అమ్మ అధికారంలోకి వచ్చిందని.. అంతా మంచి జరుగుతుందని భావిస్తున్నారు. తాజాగా కోయంబత్తూరుకు చెందిన జయ వీరాభిమాని అయిన ఓ ఆటో డ్రైవర్ వెరైటీగా అమ్మ విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. 
 
తన ఆటోలో ఎక్కే ప్రయాణీకులు ఎక్కడి నుంచి ఎక్కడి వెళ్లినా వాళ్ల దగ్గర కేవరం రూపాయి మాత్రమే ఆటో ఛార్జీగా తీసుకుంటున్నారు. ఈ విధంగా ఒక్క రోజులో 102 రూపాయలు సంపాదించానని, 102 మందిని వారి గమ్యాలను చేర్చినట్లు ఆ ఆటో డ్రైవర్ ఆర్‌ఎం మత్తివనన్ వెల్లడించారు. ఇందుకోసం ఉదయం అల్పాహారం, మధ్యాహ్న భోజనాన్ని మానేశానని.. ఉదయం 6 గంటలకు రోడ్డెక్కిన ఆటో సాయంత్రం 6 గంటలకే ఆగుతుందన్నారు.

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments