Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమిత్ షా అధ్యక్షతన ఢిల్లీలో అఖిలపక్షం సమావేశం

Webdunia
శనివారం, 24 జూన్ 2023 (15:41 IST)
కేంద్ర హోం మంత్రి అమిత్ షా అధ్యక్షతన ఢిల్లీలో అఖిలపక్షం సమావేశం జరుగబోతోంది. మణిపూర్‌లో మే 3 నుంచి వరుసగా హింసాత్మక ఘటనలు, కాల్పులు జరుగుతుండటంతో శాంతిని పునరుద్ధరించే ప్రయత్నంలో రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్నెట్‌పై నిషేధాన్ని జూన్ 25 వరకు పొడిగించింది. 
 
మే 3న మణిపూర్‌లో మెయిటీలను షెడ్యూల్డ్ తెగ (ఎస్టీ) జాబితాలో చేర్చాలనే డిమాండ్‌కు నిరసనగా ఆళ్ ట్రైబల్స్ స్టూడెంట్స్ యూనియన్ (ఏటీఎస్‌యూ) నిర్వహించిన ర్యాలీలో ఘర్షణలు చెలరేగడంతో హింస చెలరేగింది. 
 
రాష్ట్రంలోని లోయ ప్రాంతంలో మైయిటీలు మెజారిటీ వుండగా.. కొండ ప్రాంతాల్లో కుకీలు మెజారిటీగా వున్నారు. ఈ రెండు వర్గాల మధ్య ప్రస్తుతం తీవ్ర ఆధిపత్య పోరు నెలకొంది. 
 
ఇప్పటికే ఈ ఘర్షణలో 120 మందికిపైగా మరణించారు. 50 రోజులుగా మణిపూర్ మండుతున్నా.. ప్రధాన మంత్రి మోదీ మౌనంగా వున్నారని విమర్శలు వచ్చిన వేళ.. ప్రధాని దేశంలో లేని సమయంలో అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments