Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమిత్ షా అధ్యక్షతన ఢిల్లీలో అఖిలపక్షం సమావేశం

Webdunia
శనివారం, 24 జూన్ 2023 (15:41 IST)
కేంద్ర హోం మంత్రి అమిత్ షా అధ్యక్షతన ఢిల్లీలో అఖిలపక్షం సమావేశం జరుగబోతోంది. మణిపూర్‌లో మే 3 నుంచి వరుసగా హింసాత్మక ఘటనలు, కాల్పులు జరుగుతుండటంతో శాంతిని పునరుద్ధరించే ప్రయత్నంలో రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్నెట్‌పై నిషేధాన్ని జూన్ 25 వరకు పొడిగించింది. 
 
మే 3న మణిపూర్‌లో మెయిటీలను షెడ్యూల్డ్ తెగ (ఎస్టీ) జాబితాలో చేర్చాలనే డిమాండ్‌కు నిరసనగా ఆళ్ ట్రైబల్స్ స్టూడెంట్స్ యూనియన్ (ఏటీఎస్‌యూ) నిర్వహించిన ర్యాలీలో ఘర్షణలు చెలరేగడంతో హింస చెలరేగింది. 
 
రాష్ట్రంలోని లోయ ప్రాంతంలో మైయిటీలు మెజారిటీ వుండగా.. కొండ ప్రాంతాల్లో కుకీలు మెజారిటీగా వున్నారు. ఈ రెండు వర్గాల మధ్య ప్రస్తుతం తీవ్ర ఆధిపత్య పోరు నెలకొంది. 
 
ఇప్పటికే ఈ ఘర్షణలో 120 మందికిపైగా మరణించారు. 50 రోజులుగా మణిపూర్ మండుతున్నా.. ప్రధాన మంత్రి మోదీ మౌనంగా వున్నారని విమర్శలు వచ్చిన వేళ.. ప్రధాని దేశంలో లేని సమయంలో అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఒత్తిడిలో ఉంటే మద్యం సేవిస్తా : పవన్ కళ్యాణ్ హీరోయిన్

ప్రపంచ వేదికపై మూడు రంగులు జెండా సంతోషాన్ని కలిగిస్తోంది : విజయ్ దేవరకొండ, రష్మిక

Nidhi: ప్రభాస్ రాజా సాబ్ తో పాటు మరో హారర్ థ్రిల్లర్ చిత్రంలో నిధి అగర్వాల్

మిడిల్ క్లాస్ కుర్రాడు అమర్ దీప్ చెబుతున్న సుమతీ శతకం

VN Aditya: ఫెడరేషన్ నాయకులను మారిస్తే సమస్యలు సులభంగా పరిష్కారం అవుతాయి : VN ఆదిత్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments