Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహారాష్ట్ర ఎన్నికలు : హలో ఉద్ధవ్.. అమిత్ షా ఫోను!

Webdunia
సోమవారం, 22 సెప్టెంబరు 2014 (12:27 IST)
మహారాష్ట్ర ఎన్నికల్లో భాగంగా బీజేపీ-శివసేన కూటమి విభేదాలకు చెక్ పెట్టేందుకు అమిత్ షా రంగంలోకి దిగారు. ఇరవై ఐదేళ్ల పాటు అవిచ్ఛిన్నంగా సాగిన బీజేపీ-శివసేన కూటమిలో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తీవ్ర విభేదాలు ఏర్పడే పరిస్థితి నెలకొంది. దాంతో, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. 
 
వెంటనే శివసేన అధినేత ఉద్ధవ్ థాకరేకు ఫోన్ చేసి కూటమిని విచ్ఛిన్నం చేసేలా వ్యవహరించవద్దని కోరారు. సీట్ల సర్దుబాటులో బీజేపీకి ఇస్తామన్న 119 స్థానాల ప్రతిపాదన 'అసాధ్యమైనది' అనీ, ఆ విషయంలో మరోసారి పునరాలోచించాలని విజ్ఞప్తి చేశారు.

అల్లు అర్జున్ క్లాసిక్ మూవీ ఆర్యకు 20 ఏళ్లు.. బన్నీ హ్యాపీ

ప్రతిదీ మార్కెట్ చేయడంలో రాజమౌళి నెంబర్ ఒన్ -- స్పెషల్ స్టోరీ

పురాణ యుద్ధ ఎపిసోడ్‌ కు 8 కోట్లు వెచ్చిస్తున్న స్వయంభు నిర్మాత

సమయ స్ఫూర్తి, ఆకట్టుకునే మాటతీరుతో టాప్ యాంకర్ గా దూసుకుపోతున్న గీతా భగత్

గేమ్ ఛేంజర్ కోసం వినూత్నప్రచారం చేయనున్న టీమ్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

Show comments